Monday, April 29, 2024

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని దంపతులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనం, అమ్మవారికి బియ్యం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన EO మనోహర్ రెడ్డి, పండితులు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. భక్తులు తప్పని సరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించి అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మ వారిని కోరుతున్నానని మంత్రి తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News