Monday, April 29, 2024

లష్కర్, మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లష్కర్, మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ  సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తన ట్విట్టర్ లో మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News