Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
డబ్బు కోసం తల్లిని వదిలేసిన క్రూరుడు సిద్ధూ
సిద్దూ సోదరి సుమన్ టుర్ ఆరోపణలు
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ డబ్బు కోసం తన తల్లిని వదిలేశారని ఆయన సోదరి డెబ్భయి ఏళ్ల సుమన్ టుర్...
ఎండ్లూరి సుధాకర్ ఇకలేరు….
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్(62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ్లూరి సుధాకర్ మృతితో తెలుగు సాహిత్య ప్రపంచం శోకసంద్రంలో...
పరిమితులు అవసరం
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తెర లేచి ఓటు పోరు హోరాహోరీగా సాగుతున్న దశలో, బరిలోని పార్టీలు ఓటర్లకు పలు రకాల ఉచితాలను వాగ్దానం చేసి ఖజానాలను గుల్లచేసే సంప్రదాయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం...
చరిత్ర సృష్టించిన టిసిఎస్
ప్రపంచంలో రెండో అత్యంత విలువైన ఐటి బ్రాండ్గా అవతరణ
రెండో స్థానంలో ఇన్ఫోసిస్
నాలుగో స్థానానికి పడిపోయిన ఐబిఎం
బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) ప్రపంచం...
ఉక్రెయిన్ ఉద్రిక్తత
సోవియట్ మాజీ రిపబ్లిక్ ఉక్రెయిన్ ఉద్రిక్తత ప్రపంచాన్ని వేడెక్కిస్తున్నది. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పటి నుంచి ఇటువంటి పరిస్థితి ముంచుకు రాగల ప్రమాదం కనిపిస్తున్నప్పటికీ ఇంతలోనే ఇంతగా విషమిస్తుందనుకోలేదు. 2014 ఫిబ్రవరి, మార్చిల్లో క్రిమియాపై...
విదేశీ విరాళాలపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
విదేశీ విరాళాలపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ: గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకున్న 11,594 స్వచ్ఛంద సంస్థల( ఎన్జిఓల) విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్ట రిజిస్ట్రేషన్లను (ఎఫ్సిఆర్ఎ)...
ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చే పరిస్థితి లేదు
దేశ ప్రజలకు ఉక్రెయిన్ నేతల భరోసా
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడి చేసే ప్రమాదం లేదని ఉక్రెయిన్ నాయకులు దేశ ప్రజలకు మరోసారి హామీ ఇవ్వడానికి...
జర్నలిస్టుపై నోరుపారేసుకున్న బైడెన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జర్నలిస్టుపై నోరుపారేసుకున్నారు. జనవరి 24న శ్వేతసౌధంలో ఇది జరిగింది. ఈస్ట్ రూమ్లో కాంపిటీషన్ కౌన్సిల్ సమావేశంలో ధరల తగ్గింపు చర్చ జరుగుతోంది. మీడియా ప్రతినిధులు...
ఒమిక్రాన్ను తట్టుకునేలా కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి
ఫైజర్ కంపెనీ అధ్యయనం
న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనే సామర్థ్యం తాము తయారుచేసిన కొవిడ్- 19 వ్యాక్సిన్కు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి ఫైజర్ కంపెనీ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. తన...
సబలెంకా, హలెప్ ఔట్
గట్టెక్కిన సిట్సిపాస్, మెద్వెదెవ్, క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్, కనెపి
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో సోమవారం కూడా సంచలన ఫలితాలు నమోదయ్యాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావించిన రెండో సీడ్...
ఖర్చులోనూ ఖతర్నాక్
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 8నెలల్లోనే
రూ.1.01 లక్షల కోట్ల వ్యయం
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బడ్జెట్లో కేటాయించిన పథకాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి,...
ఉక్రెయిన్ ఉద్రిక్తత
సరిహద్దుల్లో రష్యా, నాటో మిత్రపక్షాల
దళాల పరస్పరం మోహరింపు
దౌత్యవేత్తలు, పౌరులు ఉక్రెయిన్ వీడి రావాలని అమెరికా పిలుపు
అనుకూల నేతను పీఠమెక్కించేందుకు రష్యా కుట్ర : బ్రిటన్
ఐరోపా, అమెరికా దేశాల ఆరోపణలు తోసిపుచ్చిన...
క్వార్టర్ ఫైనల్లో నాదల్..
బార్టి, బార్బొరా, మెడిసన్ కీ ముందుకు
ఆస్ట్రేలియా ఓపెన్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ సంచలనాలకు వేదికైంది. స్టార్ ప్లేయర్లు ఇంటి ముఖం పడుతుండగా కొత్త యువకెరటాలు ముందుకు దూసుకెళుతున్నాయి. టోర్నిలో భాగంగా ఆదివారం జరగిన పురుషుల...
నలుగురు భారతీయుల మృతిపై కెనడా ప్రధాని విచారం
ఆ నలుగురు గుజరాత్కు చెందిన వారిగా నిర్ధారణ
టొరంటో : కెనడా-అమెరికా సరిహద్దులో తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువుతో సహా నలుగురు భారతీయులు మృతి చెందిన సంఘటన మనసుని కదిలించే విషాదంగా కెనడా...
మోడీ నెం.1
బైడెన్కు ఆరో స్థానం...చివరి స్థానంలో జపాన్ ప్రధాని
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోడీ అగ్రస్థానాన్ని సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్...
ఇరాక్, సిరియాల్లో ఐఎస్ ఉగ్రదాడులు
పదుల సంఖ్యలో సైనికుల మృతి
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల్లో జరిపిన సాయుధ దాడుల్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోయారు. సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దిష్ దళాలు జరిపిన వైమానిక...
హుతీలపై సౌదీ భద్రతా బలగాల దాడులు: 14 మంది మృతి
సనా: యుఎఇ రాజధాని అబుధాబిపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో ఇద్దరు భారతీయులతో సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. దీనికి ప్రతీకారంగా సౌదీ అరేబియా సైన్యం యెమెన్ రాజధాని సనాపై...
డోసుల మధ్య వ్యవధి తగ్గించండి
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి హరీశ్ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధి తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు కేంద్రాన్ని...
చెమటోడ్చిన రదుకాను, సబలెంకా
మెద్వెదేవ్, సిట్సిపాస్ ముందుకు
ఆస్ట్రేలియా ఓపెన్
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో ఎమ్మా రదుకాను, అరినా సబలెంకా తొలి రౌండ్లో చెమటోడ్చి విజయం సాధించారు. ఇక పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ డానిల్...
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ..
హైదరాబాద్: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. లేఖలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీపై మంత్రి హరీశ్ రావు...