Tuesday, July 1, 2025
Home Search

కరెంట్ ఖాతా - search results

If you're not happy with the results, please do another search
RBI hiked interest rates for sixth time in row

వడ్డీ రేటు 0.50% పెంపు

5.40 శాతానికి పెరిగిన రెపో రేటు వరుసగా మూడోసారి పెంచిన ఆర్‌బిఐ ద్రవ్యోల్బణం కట్టడీనే లక్షమని వెల్లడి మరింత భారం కానున్న ఇఎంఐలు న్యూఢిల్లీ : మరోసారి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచింది. ఈసారి అధికంగా 0.50 బేసిస్...

బంగారం రూ.55 వేలకు చేరొచ్చు

పసిడిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచిన ప్రభుత్వం న్యూఢిల్లీ : ఇకపై వచ్చే పండుగల సీజన్లలో, పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలను కొనుగోలు మరింత భారం కానుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని...
Indian stock market weekly review

స్వల్ప ఊరట

గతవారం పుంజుకున్న మార్కెట్లు 1,410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ (మార్కెట్ సమీక్ష) ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గతవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇప్పటికీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ...
Inflation deficit in India

సమీప కాలంలో సవాళ్లు

సమస్యలను భారత్ పరిష్కంచుకోగలదు ఇప్పటికీ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం: ఆర్థిక మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ : ద్రవ్య లోటు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖా లోటు, ద్రవ్యోల్బణం కట్టడి చేసే ప్రయత్నంలో సమీప...
MPC led by RBI Governor decides to hike repo rate by 0.50%

వడ్డీ రేటు 0.50% పెంపు

4.90 శాతానికి పెరిగిన రెపో రేటు రేటు పెంపు ఐదు వారాల్లో రెండోసారి ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగానే నిర్ణయం యుపిఐతో క్రెడిట్ కార్డ్‌ల అనుసంధానానికి అనుమతి వెల్లడించిన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ముంబై : ద్రవ్యోల్బణం పెరుగుదల...
India's GDP cut by 8.8 per cent

భారత్ జిడిపి 8.8 శాతానికి కోత

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా న్యూఢిల్లీ : భారత్ జిడిపిపై ద్రవ్యోల్బణం ప్రభావం కనిపిస్తోంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ భారత్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనాను గతంలో పేర్కొన్న 9.1 శాతం నుంచి...

అసెంబ్లీలో చర్చిద్ధమా?.. బనకచర్ల దోషులెవరో తేల్చుదాం

గోదావరి బనకచర్ల విషయంలో నాపై తప్పుడు ప్రచారం కెసిఆర్ మాదిరిగా నేను మోసం చేయలేదు నీటి హక్కుల విషయంలో తెలంగాణకు మరణశాసనం రాసిందే కెసిఆర్ చేసిన తప్పులకు ముఖం చెల్లకనే ఫాంహౌజ్ నుంచి కెసిఆర్ బయటకు...
Telangana development and welfare

ప్రగతిపథంలో ప్రజా ప్రభుత్వం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి పదకొండు ఏండ్లు పూర్తి చేసుకొని నేడు 12వ ఏట ప్రవేశిస్తోంది. ఇందులో ప్రజాపాలన నినాదంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పదహారు నెలలు నిండాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...

కావాలనే కాంగ్రెస్‌పై విషం

మా పాలనపై చర్చకు సిద్ధమా? తేదీ మీరే చెప్పండి.. అసెంబ్లీ వేదికగా మాట్లాడుదాం తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా? అధికారం కోసం కెసిఆర్ పగటి కలలు: మంత్రి పొంగులేటి మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
Telangana CM Revanth Reddy ruling upto ten years

పదేళ్లు నేనే సిఎం

అర్ధరాత్రి నుంచే రైతు భరోసా భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12వేలతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు త్వరలో సన్నబియ్యం పంపిణీ నాకు అండగా నా సోదరులు పనిచేస్తుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాని దుస్థితి విపక్షనేతగా బాధ్యత లేనప్పుడు...
Conduct survey on implementation of government schemes

లబ్ధిదారుల ఎంపికకు సర్వే షురూ

 ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభల నిర్వహణ జనవరి 26 నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల...

సంక్రాంతిలోపు స్థానిక ఎన్నికలు

మన తెలంగాణ/హైదరాబాద్ :డిసెంబర్ లేదా సం క్రాంతిలోపు స్థానిక సంస్థల (సర్పంచ్) ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంక్రాతి నాటికి కొత్త పాలక వర్గా లు కొలువుదీరుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి...

మహిళలకు త్వరలో వడ్డీ లేని రుణాలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు లక్షల్లోనే వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రణాళిక...

రూ.175 కోట్ల సైబర్ స్కాం: బ్యాంక్ మేనేజర్‌తో సహా జిమ్ ట్రైనర్ అరెస్టు

హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసి రూ.175 కోట్ల సైబర్ స్కాం కేసులో ఓ బ్యాంకు మేనేజర్‌ను సైబర్ కైం సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన కేసులో సైబర్...

20.8% డిపాజిట్ వృద్ధిని సాధించిన ఎస్ బ్యాంక్

ముంబై :భారతదేశపు ఆరవ-అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్, మొత్తం డిపాజిట్లలో ఇయర్ ఆన్ ఇయర్ (Y-o-Y) చెప్పుకోదగ్గ రీతిలో 20.9% వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం 2025 మొదటి...

మహిళలకు త్వరలో వడ్డీ లేని రుణాలు

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు లక్షల్లోనే వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. రాష్ట్రంలో...

యాప్‌ల ద్వారా నోపే

మన తెలంగాణ/హైదరాబాద్ : గుగుల్ పే, ఫోన్‌పే, పెటిఎం, అమెజాన్ వంటి థర్డ్‌పే యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా...? అయితే ఈ నెల నుంచి ఆ చెల్లింపులకు ఇక ఫుల్‌స్టాప్ పడింది....

చిత్రహింసలను ప్రత్యక్షంగా చూసిన పవిత్ర గౌడ

కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రేణుకాస్వామిని దర్శన్, అతని అనుచరులు చిత్రహింసలకు...
purchases of grain of Rs.200 crores

ఇదెలా సాధ్యం?

రూ.200కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగితే రూ.2వేల కోట్ల అవినీతా? విపక్షాలవి బాధ్యతారహితమైన ఆరోపణలు ధాన్యం కొనుగోళ్లలో రైతులకు న్యాయం చేస్తున్నాం మిల్లర్లపై నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం సన్న బియ్యం గింజ కూడా కొనలేదు టెండర్ పెట్టి రద్దు చేశాం.. రూపాయి కూడా ఖర్చు చేయలేదు బిజెఎల్‌పి...

95% మా ఘనతే

మన తెలంగాణ/హైదరాబాద్ : పదేళ్లలో కెసిఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ హయాంలో కొత్తగా జరిగిందేమీ లే దని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. 95 శాతం ప్రభుత్వ...

Latest News