Sunday, July 6, 2025
Home Search

కలెక్టరేట్ - search results

If you're not happy with the results, please do another search

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య జనగామ ప్రతినిధి : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు...

వరద ముంపు బాధితులకు అండగా నిలిచిన సింగరేణి సేవా సమితి

భూపాలపల్లి కలెక్టరేట్: వరద ముంపు బాధితుల సహాయార్థం ఊరట్టం, తాడ్వాయి మండల గ్రామ ప్రజలకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో భూపాలపల్లి సేవా సమితి అధ్యక్షురాలు బళ్ళారి మాధవి శ్రీనివాసరావు చేతుల మీదుగా...

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి కలెక్టరేట్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర...

పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం అన్ని...

కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు చేయాలి

కలెక్టరేట్ ఎదుట 2వ రోజు కార్మిక సంఘాల ధర్నా హన్మకొండ ప్రతినిధి: కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి, సీఐటీయూ జిల్లా నాయకుడు...
Purandeswari comments on CM Jagan

సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యం: పురందేశ్వరి

అమరావతి: పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఎపి బిజెపి అధ్యక్షురాలు నేత పురందేశ్వరి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద...

యుద్ద ప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి

వరంగల్ : జిల్లాలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత ఆర్‌అండ్‌బి అధికారులను, కాంట్రాక్టర్లను...
Gruha lakshmi telangana

నగర నిరుపేదలకు మరో శుభవార్త

ధరఖాస్తులు స్వీకరణ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలోని నిరుపేదలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సొంత ఇంటి స్థలం ఉంటి పక్కా ఇళ్లు లేని వారికి రెండు పడకలతో కూడిన...

వ్యవసాయ గణన సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

మనతెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి : వ్యవసాయ గణన సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యవసాయ విస్తీరణ అధికారులు, వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశపు...

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

అదనపు కలెక్టర్ కె. సీతారామారావు నాగర్‌కర్నూల్ ప్రతినిధి: జిల్లా ప్రజలందరిలో దేశభక్తి భావాలు రేకెత్తించేలా ఆగష్టు 15 వేడుకలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివిధ శాఖల జిల్లా అధికారులను...

ఏఎన్‌ఎంల ధర్నాకు మద్దతు తెలిపిన జడ్పీ చైర్‌పర్సన్

గద్వాల ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్ చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆల్ కాంట్రాక్టు...

జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలి

సూర్యాపేట:ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్క రు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ.వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జయశంకర్ సార్ చిత్ర పటానికి ఆయన పూలమాలలు...

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలి

నల్గొండ:ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ జయ...

ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలలో మార్పులు

మేడ్చల్ : ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలలో మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు...

రిజర్వేషన్ ప్రకారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాప్‌లు కేటాయింపు

నల్గొండ:2023/25 సంవత్సరాలకు రెం డేళ్ల కాల పరిమితికిగాను జిల్లాలో మొత్తం 155 మద్యం దుకాణాలకు ఎస్‌టి,ఎస్‌సి,గౌడ్ సామాజిక వర్గాలకు నూతన మద్యం పాలసీ ననుసరించి వారికి రిజర్వేషన్ ప్రకారం జిల్లా కలెక్టర్ అర్.వి....

మద్యం దుకాణాల రిజర్వేషన్ల కేటాయింపులు లక్కీ డిప్ ద్వారా ఎంపిక

కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ఎంఎస్ 86 ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం దుకాణాల రిజర్వేషన్లను ఎస్సి, ఎస్టి, గౌడ కులస్తులకు లక్కీ...

వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన

ములుగు: అంతర్ మంత్రిత్వశాఖ కేంద్ర బృందం ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి ఆధ్వర్యంలో కేంద్రం బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటన ముగించుకుని ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వరదల...

బూత్‌లలో బిఎల్‌ఒలను నియమించుకోవాలి

నల్గొండ:జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎ న్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో...

ముంపు బాధితులకు కెనరా బ్యాంక్ చేయూత

ములుగు : ఇటీవల భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన బాధితులకు హైదరాబాద్ కెనరా బ్యాంక్ సర్కిల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఒక లక్ష విలువ చేసే ఎనిమిది రకాలతో కూడిన (ఐదు కిలోల...

ప్రజావాణి సమస్యలపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి

మొత్తం 73 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా మెదక్: ప్రజలు తమతమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు సమస్యల...

Latest News