Monday, July 7, 2025
Home Search

కలెక్టరేట్ - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణ వచ్చాక కవులు, కళాకారులకు సమాజంలో గౌరవస్థానం

తెలంగాణ కోటి రతనాల వీణ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మెదక్/కొల్చారం: తెలంగాణ వచ్చాక సిఎం కవులు, కళాకారులు, సాహితివేత్తలకు సమాజంలో గౌరవస్థానం ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు....

గద్వాలకు సిఎం కెసిఆర్ వచ్చే అర్హత లేదు

గద్వాల: ఎన్నికల సమయంలో గద్వాల జిల్లాకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిన సిఎం కెసిఆర్, ఇచ్చిన హమీలను అమలుచేసి గద్వాలకు రావాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం గద్వాల పట్టణంలో...

తెలంగాణ ఔనత్యాన్ని చాటి చెప్పిన కవి సమ్మేళనం

నాగర్‌కర్నూల్ : ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కవికి మాత్రమే ఉందని అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్ నూతన సమీకృత...
KTR Tweet on KCR Administration

మన సంస్కరణల పథం.. దేశానికే పరిపాలనా పాఠం

స్వపరిపాలన ఫలాలనే కాదు.. సుపరిపాలన సౌరభాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నాం తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం ఎన్నో చారిత్రక నిర్ణయాలు.. మరెన్నో విప్లవాత్మక సంస్కరణలు  ప్రతి నిర్ణయం పారదర్శకం.. ప్రతి మలుపులు జవాబుదారీతనం.. ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం...

ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమ గీతం పాడుదాం : బిసి సేన

హైదరాబాద్ : ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని బిసి సేన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం బిసి భవనల్‌లో బిసి సేన జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ...

మన పాలన దేశానికే ఆదర్శం

జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష ఆధ్వర్యంలో జిల్లా...

ఘనంగా సుపరిపాలన దినోత్సవం

జనగామ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అధ్యక్షతన సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

తెలంగాణలో స్వర్ణయుగం

ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న రాష్ట్రం అన్నిరంగాల్లోనూ మనమే దేశానికి ఆదర్శం దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం ఆదిభట్ల: తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగం...

కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణలో కొనసాగుతున్న సుపరిపాలన

మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో...

పాలన వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటేనే అత్యుత్తమ ఫలితాలు : కెటిఆర్

మాదాపూర్: ప్రభుత్వ పాలన వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని పురపాలక, ఐటీ శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో తెలంగాణ...

పరిపాలనలో ప్రజల సంక్షేమమే ప్రాధాన్యత

సుపరిపాలనలో గుణాత్మకమైన మార్పు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట: ప్రజా సంక్షేమమే ప్రాధాన్యతగల పరిపాలనను సుపరిపాలన అంటారని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం తెలంగాణ దశాబ్ది...

సర్కిల్ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది

భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ సర్కిల్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా...

స్వరాష్ట్రం సిద్దిస్తేనే ప్రజలకు చక్కటి పాలన: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: స్వరాష్ట్రం సిద్దిస్తేనే ప్రజలకు చక్కటి పాలన అందిస్తామని 2001లోనే సిఎం కెసిఆర్ మదిలో ఒక దృఢ సంకల్పం ఏర్పరచుకొని రాష్ట్రం సిద్దించిన తర్వాత అందరి ఆలోచనలకుఅనుగుణంగా జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందిస్తున్నారని...

వికలాంగుల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం

భూపాలపల్లి కలెక్టరేట్: వికలాంగుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని భూపాలపల్లి జిల్లా భారత్ జాగృతి అధ్యక్షులు మాడ హరీష్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వికలాంగులకు ఇస్తున్న రూ.4116 పెన్షన్‌ను హర్షిస్తూ స్థానిక...

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

కరీంనగర్: జిల్లాలో నేడు ఆదివారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను పటిష్ట ఏర్పాట్లతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. గ్రూప్ -1 పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత శాఖల...

పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరగాలి

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వికారాబాద్ : పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరిగేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది...
Telangana Govt Increased Disability Pension

దివ్యాంగులకు దశాబ్ది కానుక

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల ఆసరా పింఛన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పింఛను చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ...

నిషేధిత జాబితాలోని ఆస్తులకు త్వరలో మోక్షం

హైదరాబాద్:నిషేధిత జాబితాలో పొరబాటున చేర్చిన ప్లాట్లు, ఖాళీ స్థలాలు, ఇళ్ల, వ్యవసాయ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా...

గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి

భూపాలపల్లి కలెక్టరేట్: గొల్ల కురుమలు ఆర్థికంగ ఎదగాలని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుందురుపల్లి ఏఎస్‌ఆర్ గార్డెన్స్‌లో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో...

దేశానికి ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలు అమలు

భూపాలపల్లి కలెక్టరేట్: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా...

Latest News