Sunday, July 6, 2025
Home Search

కలెక్టరేట్ - search results

If you're not happy with the results, please do another search
Telangana Formation Day Celebrations in Sangareddy

సంగారెడ్డిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు మహమూద్ అలీ...
Telangana Decennial Celebrations

రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల

కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...

దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం

ఏర్పాట్లు చేసిన మేడ్చల్ జిల్లా యంత్రాంగం 21 రోజుల పాటు షెడ్యూల్ మేరకు వేడుకలు మేడ్చల్ జిల్లా: తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు సర్వం సిద్దమైంది. ఈనెల 2 నుండి 22వ...

ఆటపాటలతో మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతిని వివరించాలి బడిబాటతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి : కలెక్టర్ నాగర్‌కర్నూల్ : బడిబాట కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం...

రాష్ట్రావతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

మెదక్: శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించబోయే రాష్ట్రావతరణ వేడుకల ఏర్పాట్లను, వేదికను, వివిధ శాఖలు ఏర్పాటు చేయబోయే స్టాల్ల్, ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ ప్రాంతాలను ఇంచార్జి ఎస్పి సింధు శర్మ, అదనపు కలెక్టర్...

దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం

ముస్తాబయిన కలెక్టరేట్ 22 వరకు వివిధ కార్యక్రమాలు రేపు సంగారెడ్డికి హోం మంత్రి రాక సంగారెడ్డి: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సిఎం కెసిఆర్...

రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దింపుకోవాలి

సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి: రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని వెంటనే దింపుకోవాలని కలెక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ...

దశాబ్ది ఉత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పది కాలాల పాటు గుర్తుండేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జూన్ 2...

వంద శాతం వైకల్యం.. పెన్షన్ అందించి ఆదుకోవాలి

పెద్దపల్లి : తనకు వంద శాతం వైకల్యం ఉంది.. పెన్షన్ అందించి ఆదుకోవాలని సోమవారం ప్రజావా ణిలో ఓ బాధితురాలు ఆర్డీఓ వెంకట మాధవరావుకు అర్జి పెట్టుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని తుర్కలమద్దికుంట...

మోడీ 9 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ..

హైదరాబాద్: గత యూపీఏ హయాంలో అవినీతి తాండవించేది. అందుకు భిన్నంగా అవినీతికి తావులేని రీతిలో పారదర్శకంగా నరేంద్ర మోదీ పాలనను అందిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పేర్కొన్నారు. సోమవారం...

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ శరత్ సంగారెడ్డి: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్‌డిఓ అంబదాస్ దరఖాస్తులను స్వీకరించగా...

తెలంగాణ ఆచరణ.. దేశం అనుసరణ

మెదక్ : జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మనకు స్వాతంత్రం దినోత్సవం వంటిదని, తెలంగాణ సా ధించుకుని 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని దశాబ్దికి చేరుకున్నందున రాష్ట్ర ప్రజలందరూ...

తెలంగాణ అవతరణ మరో స్వాతంత్య్ర దినోత్సవమే

కాంగ్రెసొల్లు సంబరాలకు దూరంగా ఉండటం అమరుల త్యాగాలను కించపరిచినట్లే ఆనాడు ఉద్యమంలో కలసిరాలేరు...నేడు అభివృద్ధిలో కూడా కలిసిరావడం లేదు ఇక బిజెపి ప్రత్యేక ఉత్సవాలు ఏం మొహం పెట్టుకుని చేస్తుందంటూ ప్రశ్న ...

ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తి కావాలి

సంగారెడ్డి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ...
Telangana Health Department gift to women

మహిళలకు ‘ఆరోగ్య శాఖ’ గిఫ్ట్

ఆరోగ్య శాఖ డే న రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ లబ్ధిపొందనున్న 6.84లక్షల మంది మహిళలు మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్‌టౌన్ : రాష్ట్రంలో 21రోజుల పాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘ఆరోగ్య శాఖ...
Polytechnic, Diploma Course for Orphan Girls

ఆనాధ బాలికలకు పాలిటెక్నిక్, డిప్లామా కోర్స్

సిద్దిపేట: ఆనాధ బాలికలకు పాలిటెక్నిక్, డిప్లామా కోర్సు ప్రవేశాల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల కోసం ధరఖాస్తుల ఆహ్వానం, ఆనాథ...

జోన్న రైతుకు శుభవార్త..

హైదరాబాద్: రాష్ట్రంలో జోన్న రైతుకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.యాసంగి వ్యవసాయ సీజన్‌లో పండించిన జొన్నలను రైతులనుంచి కనీస మద్దతు ధరలు చెల్లించి పూర్తి స్ధాయిలో కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వాన్ని...

మూగ జీవాలు మురిసేలా..

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పటికే సిద్దిపేటలో నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, అందులో ఒక వెటర్నరీ, ఆగ్రికల్చర్, పాలిటెక్నిక్ ఉన్న ప్రాంతం సిద్దిపేట అదే దిశగా...
Ponguleti Srinivas Reddy Criticized CM KCR

సిఎం కెసిఆర్‌పై పొంగులేటి విమర్శలు

ఖమ్మం: అకాల వర్షాలు, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల...
New secretariat symbolizes the restructuring of the state

‘ఇదీ’ పునర్నిర్మాణం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రతీక నూతన సచివాలయమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిపాలనకు ఇది గుండెకాయగా నిలిచిందన్నారు. అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జీవితంలో...

Latest News