Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రాజుకున్న రాజదండం వివాదం
న్యూ ఢిల్లీ: ఓ వైపు ప్రారంభోత్సవ ప్రధాన కర్తపై వివాదం చెలరేగుతున్న దశలోనే సెంగోల్ రాజదండం ప్రతిష్టాపనతో బిజెపి అంతర్గత పురాతత్వ విశ్లేషకులు అందించిన పాతచరిత్రను తీసుకుని తమిళనాడు మఠం నుంచి పండిట్...
నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభం : రాహుల్
న్యూఢిల్లీ : దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభంలా నిలిచి, దేశం ఆలోచనలు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశవంతం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. నెహ్రూ...
సిఎలు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి : బండి
హైదరాబాద్ : ఛార్టెట్ అకౌంటెంట్లు (సిఎ) తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఐసిఎఐ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన...
మొసలి లేక కొండచిలువ వంటిది బిజెపి..తమతో ఉన్నవారిని మిగేస్తుంది: సంజయ్ రౌత్
ముంబై: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డిఏ)లో శివసేనకు సవతి తల్లి వైఖరి లభించిందని శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ అన్న నేపథ్యంలో శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘బిజెపి ఓ మొసలి, కొండచిలువ...
కర్నాటక మంత్రివర్గ విస్తరణ: 24 కొత్త మంత్రులు
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగింది. శనివారం 11.45 గంటలకు రాజ్భవన్లో 24 మంది ఎంఎల్ఏలు కొత్తగా మంత్రి...
జవహర్లాల్ నెహ్రూ 59వ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోఢీ శనివారం ఆయనకు నివాళులర్పించారు. “ఆయన వర్ధంతి సందర్భంగా, మన మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్...
‘సెంగోల్’పై చెప్పేదంతా బోగస్సే
న్యూఢిల్లీ : సెంగోల్ రాజదండం దేశంలో బ్రిటిషు పాలకుల నుంచి అధికార ధారదత్తానికి ప్రతీక అని తెలిపే సాక్షాధారాలు ఏమీ లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. అధికార మార్పిడికి సెంగోల్...
విదేశాల్లో శ్రుతిమించిన నమోస్తుతి
ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందవ్ు బాగ్చీ బుధవారం నాడు ట్వీట్ చేశారు.భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం...
కర్నాటక కేబినెట్లో మరో 24 మంది మంత్రులు
న్యూఢిల్లీ: రెండు రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం కర్నాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గంలో చేరబోయే కొత్త మంత్రుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. శనివారం ఉదయం మరో 24 మంది మంత్రులు...
తొమ్మిదేళ్ళ పాలనపై పది సందేహాలు
ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం ఒక తలనొప్పి వ్యవహారం. ప్రజాస్వామ్యానికి పవిత్రత పోయిం ది. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో అసలు చర్చే లేకుండా 15 నిమిషాల్లో ఏ ప్రజాస్వామ్యంలో (ప్రజాస్వామ్యానికి తల్లి, తండ్రి...
ఉత్సవాల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : బండి సంజయ్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల...
మోడీ మౌనం వీడు.. క్షమాపణ చెప్పు
న్యూఢిల్లీ : తొమ్మిదేళ్లుగా దేశ ప్రజలకు చేసిందేమీ లేదు. పైగా చేయనిది చేసినట్లుగా గొప్పగా చిత్రీకరించుకుని ప్రధాని మోడీ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ బహిరంగ ద్రోహానికి ప్రధాని మోడీ...
పార్లమెంటు కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో విడుదల
న్యూఢిల్లీ: ఆధునిక హంగులతో నిర్మించబడ్డ నూతన పార్లమెంటు భవనం ఈ నెల 28న ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కొత్త పార్లమెంటు...
2024 ఎన్నికల తర్వాత ఏమన్నా జరగొచ్చు: కుమారస్వామి
బెంగళూరు: 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా జరగొచ్చని మాజీ కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు. కుమార స్వామి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఇది రెండోసారి. ఆయన...
ఖర్గే, రాహుల్తో భేటీకి సమయం కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారుల నియామకాల అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు రూ. 75 నాణెం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 75 నాణెమును ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త...
యాదవులు ఓట్లెయ్యనిదే రేవంత్ ఎంపిగా గెలిచాడా..?
మన తెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అర్ధరహిత పదజాలంతో సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, పెండ పిసికే వారి గురించి ఏం మాట్లాడుతా.. అంటూ తమ యాదవుల జాతిని అవమానిస్తూ మాట్లాడిన...
10 రంగాల్లో 42,000 ఉద్యోగాలు
విజయవంతంగా ముగిసిన మంత్రి కెటిఆర్ రెండు దేశాల పర్యటన
రెండు వారాలు.. 80 వ్యాపార సమావేశాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు భారీ సమావేశాలు
టైప్2 నగరాలకు ఐటి కంపెనీల విస్తరణ, కాళేశ్వరానికి అంతర్జాతీయ...
యాదవులు ఓట్లేయ్యనిదే రేవంత్ గెలిచాడా?: గెల్లు శ్రీనివాస్
హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అర్ధరహిత పదజాలంతో సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, పెండ పిసికే వారి గురించి ఏం మాట్లాడుతా.. అంటూ తమ యాదవుల జాతిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు...
విదేశీ విపక్షాలను చూసైనా నేర్చుకోండి: మోడీ
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని ప్రతిపక్షాలను చూసైనా సవ్యంగా నడవడం నేర్చుకుంటే మంచిదని ప్రధాని నరేంద్ర మోడీ భారత విపక్షాలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆరురోజుల విదేశీ పర్యటను ముగించుకుని వచ్చిన ప్రధాని మోడీ గురువారం...