Home Search
కుంభకోణం - search results
If you're not happy with the results, please do another search
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
ఈడి కార్యాలయానికి సంజయ్ రౌత్ సతీమణి
ముంబై: మనీలాండరింగ్ కేసు సమన్ల అనంతరం అరెస్టయిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్ భార్య, వర్షా రౌత్ ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె కుమార్తె , శివసేన నాయకుడి...
సంజయ్ రౌత్ భార్య వర్షకు ఇడి సమన్లు
ముంబై: మురికివాడల పునర్ అభివృద్ధికి సంబంధించిన భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపి సంజయ్ రౌత్ భార్య వర్షకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం సమన్లు జారీచేసింది. ముంబై శివార్లలోని గోరెగావ్లో పత్రా చాల్(మురికివాడల...
నాలుగు రోజుల కస్టడీకి సంజయ్ రౌత్ !
ముంబై: పాత్రాచాల్ భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను పిఎంఎల్ఏ కోర్టు ముందు సోమవారం మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయనను 8...
దొరికిన సొమ్ము నాది కాదు.. నిజాలు త్వరలో తేలుతాయి
కోల్కతా: అర్పితా ముఖర్జీ నివాసాలలో దొరికిన డబ్బు, నగలు తనవి కావని బర్తరఫ్కు గురైన పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. రాష్ట్రంలో టీచర్ల నియామకాల భారీ స్కామ్కు సంబంధించి ఇడి భారీ...
బ్రిటన్ ప్రిన్స్కు లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు!
లండన్: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్.. ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఒక మిలియన్ పౌండ్లు విరాళం తీసుకున్నారని ‘ది సండే టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ఈ మొత్త చార్లెస్కు...
సంజయ్ రౌత్ ఇంటిని సోదా చేసిన ఈడి
ముంబై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు నేడు శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇంటిని సోదా చేశారు. పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో ఆదివారం ఉదయం ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఈడి ఆయనకు...
లగ్జరీ కార్లలో రయ్.. రయ్
పార్థ చటర్జీ, అర్పిత జాయ్ రైడ్లు : ఈడీ వర్గాల వెల్లడి
కోల్కతా : టీచర్ల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన అయిదు...
ఇడి అధికారాలపై ‘సుప్రీం’ తీర్పు!
మనీలాండరింగ్ (పిఎంఎల్ఎ) ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సమర్ధిస్తూ, పిఎంఎల్ఎలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆందోళన...
నా ఇల్లును మినీ బ్యాంకుగా వాడుకున్నారు: విచారణలో అర్పిత వెల్లడి!
నా ఇల్లును మినీ బ్యాంకుగా వాడుకున్నారు
ఎంత డబ్బుందో ఏనాడూ చెప్పలేదు
విచారణలో అర్పిత వెల్లడి!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు...
కోర్టులు ఉండగా మీడియా విచారణలు ఏంటి?: మమతా బెనర్జీ ఆగ్రహం
కోల్కత: అధికార తృణమూల్ కాంగ్రెస్పై మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పాఠశాలల్లో టీచర్ల నియామక కుంభకోణానికి సంబంధించి టిఎంసి నేత, రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీని...
నేరం చేస్తే, శిక్ష అనుభవించాల్సిందే : మమతా బెనర్జీ
కోల్ కతా: ‘ఎవరైనా తప్పంటూ చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సిందే’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తన మంత్రివర్గం మంత్రి పార్థ ఛటర్జీ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్...
బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు !
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది. మంత్రి సన్నిహితురాలి...
బ్యాంక్ మోసాలు తగ్గాయ్
తగ్గిన రూ.100 కోట్లకు పైన కుంభకోణాలు
202122లో రూ.41 వేల కోట్లకు
న్యూఢిల్లీ : దేశంలో బ్యాంకింగ్ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ.100 కోట్లకు పైగా మోసాల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. 2020-21లో రూ.1.05 లక్షల...
కల్యాణం.. కమనీయంగా నిర్వహిద్దాం: మంత్రి తలసాని
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని కన్నుల పండుగగా.. అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి,...
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై అసోం సిఎం భార్య రూ.100కోట్ల పరువు నష్టం దావా..
గువహతి : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రింకి శర్మ భూయాన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు....
ప్రధాని పరోక్షంలో అగ్నిపథ్?
అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం. మనది పాకిస్థాన్, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ...
మోడీ ‘దిగిపో’
ఇంటా.. బయటా.. దేశం పరువు తీసిన మోడీ
ట్విట్టర్లో ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్ల ఆగ్రహం
రికార్డుస్థాయిలో 8గంటలపాటు మొదటిస్థానంలో ట్వీట్
అదానీ, అంబానీల కోసం దేశ సంపదను దోస్తున్న మోదీ
చైనా సరిహద్దు వివాదం పరిష్కారంలో విఫలం
మన తెలంగాణ...
విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
లండన్ : పార్టీగేట్ కుంభకోణంలో ఇరుక్కున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం సొంత పార్టీ ( కన్సర్వేటివ్ పార్టీ ) సభ్యుల నుంచే విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ విషయాన్ని 1922...
అసోం సిఎం హిమంతపై ఆరోపణలు
కరోనా కిట్లలో భారీ అవినీతి
ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భార్య, కుమారుడి వ్యాపార భాగస్వాములకు కాంట్రాక్టు
రూ.600కు బదులు రూ.900 చెల్లింపులు
అనుభవం లేని కంపెనీకి ఆఫర్ ఇచ్చారు
ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా ఆరోపణలు
న్యూఢిల్లీ/ గువహతి :...