Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం… హాజరైన సిఎం రేవంత్రెడ్డి
‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు- 2024’
అవార్డుల ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు...
రేపు ప్రజా భవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభం
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఆదివారం ఉదయం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ...
ఆత్మగౌరవ తెలంగాణలో విష సంస్కృతి
నమ్మి అధికారం ఇస్తే
అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?
చేతి గుర్తుకు ఓటేస్తే
చేతగాని సిఎంను
నెత్తిన రుద్దారు
మళ్లీ మేం రాగానే ఇందిర, రాజీవ్ సంస్థల పేర్లను
మారుస్తాం కాంగ్రెస్తల్లిని గాంధీ భవన్కు
పంపిస్తాం గ్యారంటీలకు దిక్కులేదు......
తెలంగాణ తల్లి గురించి చెబుతూ మహిళలపై దాడులా..?:సబితా ఇంద్రారెడ్డి
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కెసిఆర్ అమలు చేసి చూపించారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిఎం...
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి.. కెసిఆర్ కు పొన్నం ఆహ్వానం
ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లో కేసీఆర్ను కలిసిన మంత్రి పొన్నం, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రి
రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆహ్వానం
కేంద్ర మంత్రి...
జలదృశ్యం టు తెలంగాణ భవన్
తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కెసిఆర్.. టిఆర్ఎస్ అంటే గుర్తొచ్చే పేరు కెసిఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి అని మాజీ మంత్రి,...
60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై చెరిగిపోని సంతకం కెసిఆర్
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. 2009 నవంబర్ 29న కెసిఆర్ చేపట్టిన దీక్ష...
ప్రజాభవన్లో జూనియర్ లెక్చరర్ల ధర్నా..
మన తెలంగాణ/హైదరాబాద్ : తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండని జూనియర్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో జూనియర్ లెక్షరర్ల అభ్యర్థులు సోమవారం ధర్నా చేపట్టారు. 1392...
తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో ప్రస్తుతం 3,34,26,323 మంది ఓటర్లు నమోదై ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (టి సీఈఓ) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బిఆర్కె భవన్లోని...
తెలంగాణ అస్తిత్వం తాకట్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...
తెలంగాణపై ఫోకస్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో తెలుగు దే శం పార్టీకి పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో...
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కెసిఆర్: షబ్బీర్ అలీ
పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కెసిఆర్...
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారు ?:రేణుకా చౌదరి
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు? ఏ హక్కుతో గాంధీభవన్ కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆమె నిలదీశారు. గాంధీ...
తెలంగాణలో ముస్లింలు అనాథలు అయ్యారు: మహమూద్ అలీ
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ముస్లింలు అనాథలు అయ్యారని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ షకీల్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం...
జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు
నేడు బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు....
తెలంగాణలో మరో జర్నలిస్టు సంఘం ‘జెయుఎస్టి’ ఆవిర్భావం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునాదిగా మరో స్వతంత్ర జర్నలిస్ట్ సంఘం పురుడు పోసుకుంది. ఆదివారంనాడు హైదరాబాద్ నాంపల్లి టిఎన్జిఒ భవన్లో హైదరాబాద్తో పాటు పది ఉమ్మడి జిల్లాల జర్నలిస్ట్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు....
ఎన్టిఆర్ భవన్లో మాజీ స్పీకర్ బాలయోగి వర్థంతి కార్యక్రమం
మన తెలంగాణ / హైదరాబాద్ : లోక్సభ మాజీ స్పీకర్ కీ.శే. జి.ఎం.సి. బాలయోగి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు...
తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి ఒక్కటే !
కాంగ్రెస్ పార్టీని గిల్లితే బిజెపి నేతలకు నొప్పి లేస్తున్నది !!
చేతనైతే కొత్త మెడికల్ కళాశాలను కొడంగల్లో పెట్టాలి
ఆలేరు మెడికల్ కళాశాలను తరలించడం పద్ధతి కాదు
ఇంతవరకూ మూడెకరాలకు మించి రైతుబంధు ఇవ్వలేదు
రైతుభరోసా అమలు చేస్తారా...
రేవంత్ రెడ్డి సిఎం హోదాలో ఉండగా తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలేంటి?
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగిస్తే ఊరుకునేది లేదు
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ అంశంపై స్పందించాలి
ఈ తొలగింపు అంశం కేబినెట్ ముందుకు తీసుకొస్తే మంత్రులు సమ్మతి తెలుపొద్దు
కాకతీయుల కాలంలో...
యువకుల బలిదానాలతోనే తెలంగాణ: గవర్నర్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని ప్రశంసించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ...