Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
గల్లీ నుంచి ఢిల్లీ వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది: సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక భావం ఉన్న కేంద్ర ప్రభుత్వం నశించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల నుంచి కేంద్ర వరి ధాన్యం కొనుగోలు చేయాలని మహేశ్వరంలోని...
తెలంగాణపై కేంద్రం వివక్ష: గంగుల కమలాకర్
కరీంనగర్: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతు నిరసన దీక్షలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు ఆడుతున్నాడని, రాజ్యాంగం ప్రకారం వరి...
ఢిల్లీలో సిఎం కెసిఆర్
ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
మూడు రోజుల పాటు అక్కడే మకాం
ధాన్యం కొనుగోళ్లపై టిఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక...
గోయల్పై రేపు టిఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ నోటీస్..
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై సోమవారం టిఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇవ్వనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ...
మాటల మంటలు
రైతులను అవమానిస్తే బిజెపిని గద్దె దింపుతాం: మంత్రి హరీశ్రావు
ధాన్య సేకరణపై సిఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారు: పీయూష్ గోయల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీవ్రమైన ఘర్షణకు దారితీసిన యాసంగి వరి ధాన్య...
ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాం
కొందరు సిఎంలు బెదిరిపులకు దిగుతున్నారు
తెలంగాణపై కేంద్రమంత్రి గోయల్ సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్...
రక్తపోటు, ఉబకాయంతో యువతలో గుండెపోటు
బిఎంఐ, బిపికి సంబంధం ఉండటంతో... ఉబకాయం ఉన్నవారిలో బీపి ప్రమాదం 41 శాతం
ఐహెచ్ఎల్ కేర్ సర్వేలో పలు ఆసక్తి విషయాలు వెల్లడి
హైదరాబాద్: అధిక బరువు, ఊబకాయ, అధిక రక్తపోటు, మెటబాలిక్ డిజార్డర్స్తో...
ఉప్పుడు బియ్యం తీసుకోం
లోక్సభలో కేంద్రం స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. బుధవారం నాడు ఎంపి దుష్యంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ...
రాహుల్ వ్యాఖ్యలపై కెటిఆర్ ఆగ్రహం..
మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు అంశం రాజకీయంగా రచ్చ చేస్తోంది. దాదాపు అన్ని పార్టీలు ఈ విషయాన్ని ఏదో విధంగా లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు...
ఉక్రెయిన్ సంక్షోభం… బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన...
ట్విట్టర్లో వరి ‘వార్’
తెలుగులో రాహుల్ గాంధీ ట్వీట్
తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి
రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టండి:
మంత్రి హరీశ్రావు ఘాటు స్పందన
ఒకే దేశం, ఒకే సేకరణ విధానం కోసం టిఆర్ఎస్...
ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం సరికాదన్నారు....
రైతుల శ్రమతో రాజకీయం సిగ్గుచేటు: రాహుల్ గాంధీ
ఎంఎల్ సి కవిత కౌంటర్
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు...
చైనాతో షరా మామూలే!
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ అకస్మాత్తుగా ఇండియా వచ్చి మన విదేశాంగ మంత్రి జై శంకర్తో మాట్లాడి వెళ్లిన పరిణామానికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం,...
నారసింహుని దివ్య దర్శన వేళ
నేటి నుంచి భక్త జనకోటికి యాదగిరీశుని పునర్దర్శన భాగ్యం
యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుని ఆలయానికి నభూతో నభవిష్యతి అనే రీతిలో కృష్ణ శిల సహితమైన విశిష్ట చిత్రకళా అపురూప వైభవాన్ని కల్పించిన అనంతరం నేడు...
రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: బాల్కసుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సత్వరమే కేంద్రం పరిష్కరించకుండా...
రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యమా? : బాల్కసుమన్
హైదరాబాద్: తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యంగా అన్నట్లుగా ఉందని టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆకలి...
ఉగాది తర్వాత ‘పోరు ఉధృతం’
ఏప్రిల్ 1నాటికే గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్పిల తీర్మానాలు ప్రధానికి పంపుతాం
వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి
కేంద్రం తప్పించుకోజుస్తోంది
ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం
యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే
నూకలు...
కాంగ్రెస్, బిజెపిలు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి..
హైదరాబాద్: పంజాబ్ లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తెలంగాణ...
అందరిలో ఒకడుగా, అందరి వాడుగా
‘రైతే రాజు’ ఒకప్పటి మాట. “రైతే నిరు పేద” నేటి గీత... ప్రపంచంలో మోసపోవటంతప్ప... మోసం చేయటం తెలియని ఒకే వ్యక్తి రైతు. ప్రజలకి తినటానికి అన్నం దొరకని రోజు వస్తే తప్ప...