Monday, April 29, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Central Government increased MSP for rice by Rs 100

వరి రైతు గుండె’కోత’

యాసంగిలో 35.84లక్షల ఎకరాల్లో నాట్లు 65లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఏప్రిల్ తొలివారం నుంచి కోతలు ప్రారంభం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో పది రోజుల్లో వరికోతలు ప్రారంబం కానున్నాయి. ఈ యాసంగిలో 65లక్షల...
CM KCR Held an emergency meeting with ministers

మళ్లీ వరి ‘వార్’

మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం సోమవారం ఉదయం 11.30 గం.కు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఉభయ సభల టిఆర్‌ఎస్ సభ్యులు, పార్టీ...

ఎన్‌ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో సదుపాయాలు

‘గుర్తింపు’ కోసం దరఖాస్తు చేయనున్న ఆసుపత్రి మౌళిక వసతలు కల్పనకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే రోగులకు మరింత మెరుగైన సేవలు   మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఒక మైలురాయిగా భావించే నేషనల్...
10 Ministers Take Oath In Punjab

పదిమందితో కొలువుదీరిన పంజాబ్ కేబినెట్

మంత్రులుగా మహిళ డాక్టర్ కౌర్, దళిత నేత చీమా చండీగఢ్ : పంజాబ్‌లో ఆప్ మంత్రివర్గం కొలువుతీరింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో శనివారం పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో...
CM KCR fight on Modi govt over Paddy

కేంద్రంపై మరోసారి కెసిఆర్ దండయాత్ర

ధాన్యం కొనుగోళ్లపై 21న ఢిల్లీ పర్యటన రేపు టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్‌తో ఢీ...
Cabinet meeting chaired by CM KCR for a while

ఈనెల 21న టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

  హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మార్చి 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,...
InterNet to house to house through T FIBER

ఇంటింటికీ నెట్

టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ పనులు పూర్తి 2017లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మొదలైన పైలట్ ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585 మండలాలు,...
Sonia sacks PCC presidents of five states

ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు సోనియా ఉద్వాసన

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి...
India Missile System Highly Reliable And Safe: Rajnath

మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది : రాజ్‌నాధ్ సింగ్

ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడి న్యూఢిల్లీ : భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పొరపాటున దూసుకెళ్లిన క్షిపణి, పాకిస్థాన్ భూభాగంలో...

మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం..

హైదరాబాద్: మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడంతో సభ్యులకు,...

మరో చరిత్ర

సంపాదకీయం: తెలంగాణ యువత కలలు, ఆశలు ఫలించడం ప్రారంభమైన రోజు. విద్యావంతులైన యువతీ, యువకులను ప్రయోజకులను చేసే ప్రభుత్వోద్యోగాల నియామక లక్షాన్ని భారీ ఎత్తున నెరవేర్చేవైపు పడిన చరిత్రాత్మకమైన ముందడుగు. ప్రభుత్వోద్యోగాల మధుర...
Minister Harish Rao introduced budget in Legislative Assembly

‘సంక్షేమం’గా ‘సాగు’దాం

కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర పెట్టుబడి          రూ.2,56,958.51 కోట్లు రెవెన్యూ వ్యయం      రూ.1,89,274.82 కోట్లు పెట్టుబడి వ్యయం   ...
Budget proposals are approved by TS cabinet

నేడే బడ్జెట్

రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం 2.50 కోట్లు? నిరుద్యోగ భృతికి కేటాయింపులు? 2023 ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి చివరి బడ్జెట్ భేటీలో ఆదివారం నాడు ఆమోదం తెలిపిన మంత్రివర్గం అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం కొత్త పథకాలకు...
50000 crore for agriculture?

వ్యవ’సాయం’ 50వేల కోట్లు?

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రగతి రూపురేఖలను మార్చే రాష్ట్ర బడ్జెట్‌లో కీలకఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. గత నెల రోజులుగా వివిధ శాఖలకు సం బంధించి నిధుల అవసరాలు , పథకాల...
Minister Harish Rao expressed support for CCI Sadhana Committee

సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు

ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...
KTR fires on Union govt At center of CII Telangana Annual Conference

పరిశ్రమల పతనం

కేంద్రం చిన్నచూపే కారణం చితికిపోయిన చిన్న,సూక్ష్మ,మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతబడిన ఎస్‌ఎంఎస్‌ఇలు కేంద్రం పారిశ్రామిక విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి, అది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది సిఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి...
KTR Speech at CII Meeting in Begumpet

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు వచ్చాయి: కెటిఆర్

హైదరాబాద్: బేగంపేట‌లోని గ్రాండ్ కాక‌తీయలో బుధవారం నిర్వ‌హించిన సిఐఐ స‌మావేశానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల గురించి రోజు మనము...
We will bring back all Indians stranded in Ukraine: Modi

ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులందర్నీ వెనక్కి తెస్తాం : మోడీ

బస్తి (ఉత్తరప్రదేశ్): యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులందర్నీ వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ చెపారు. ఉత్తరప్రదేశ్ లో మార్చి 3 న జరగనున్న ఆరోవిడత...
Transfer of 10 inspectors in Cyberabad

సైబరాబాద్‌లో భారీగా ఎస్సైల బదిలీ

126మందిని బదిలీ చేసిన సిపి హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 126 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫిన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం...
Ukrainian president calls on Putin to come to talk

నివురుగప్పిన నిప్పులా ఉక్రెయిన్

వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైన్యం మధ్య కొనసాగుతున్న దాడులు చర్చలకు రావాలని పుతిన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు ఐరోపాలో అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా భారీ మూల్యం తప్పదని బ్రిటీష్ ప్రధాని జాన్సన్ హెచ్చరిక కీవ్‌కు విమాన సర్వీసులు నిలిపేసిన...

Latest News

నిప్పుల గుండం