Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
సాగునీటి రంగంపై సమగ్ర నివేదిక ఇవ్వండి
అధికారులకు సిఎం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల...
మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి!
గడచిన పది సంవత్సరాల టిఆర్ఎస్/ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం గతం లో ఎన్నడూ లేని విధంగా పురోభివృద్ధిలో ప్రయాణించడం ప్రారంభించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ...
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం.. బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు
హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఆదివారం అర్థరాత్రి బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసుల విచారణ చేపట్టి.. సుమోటోగా కేస్ నమోదు...
రంగనాయక సాగర్ లో నీటిని నింపండి
రంగనాయక సాగర్ లో నీటిని నింపండి
ప్రభుత్వానికి మాజీమంత్రి హరీష్ వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి మిడ్ మానేరు నుండి 1.50 టీ ఎం సి నీటిని పంప్ చేసి యాసంగి పంటకు సాగు...
గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: మంత్రి శ్రీధర్ బాబు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపులు ఉండవని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుపుతాం, అందరిని కలుపుకుని ముందుకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు....
కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు
తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు, విద్యావంతులు. ప్రభుత్వ ఉద్యోగులు, పేద రైతు కూలీలు, కేసిఆర్ను కాదని, కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను వివరంగా పేర్కొని హామీ...
ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తామనడం మంచిది కాదు
అసెంబ్లీలో నాది సెంటర్ బెంచ్.. కమ్యూనిస్టు పార్టీ : ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు
మన తెలంగాణ / హైదరాబాద్ : ‘ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు...
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉంది: ఎంపీ లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కేవలం పొగడ్తల కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడిందని, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా స్పష్టత...
ఇది ప్రజా ప్రభుత్వం
*ఆరు గ్యారెంటీలపై వంద రోజుల్లో కార్యాచరణ
*ప్రజా పాలనలో దేశానికే ఆదర్శం కాబోతున్నాం
*అమరుల ఆశయాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషిచేస్తాం
*తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది
*మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి...
శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి
గోవింద నామస్మరణ చేయడంపై భద్రతా సిబ్బంది అభ్యంతరం
తిరుచిరాపల్లి: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్య భక్తులపై గుడికి చెందిన భద్రతా సిబ్బంది దాడి...
పౌరసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థతి ఆందోళనకరంగా ఉంది: మంత్రి ఉత్తమ్
పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల శాఖలో తప్పిదాలు జరిగాయని.. ఏకంగా రూ.56వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి చెప్పారు. మంగళవారం...
ఎన్నికైన ప్రభుత్వం తోనే సమస్యల పరిష్కారం
జమ్ము : ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడాన్ని జమ్ము లోని వాణిజ్య, పారిశ్రామిక వేత్తలు స్వాగతించారు. ఇక త్వరలో రాష్ట్రంగా జమ్ము కశ్మీర్ అవతరించి ప్రజాస్వామ్య పద్ధతిలో...
వరంగల్ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో శిలాఫలకం ధ్వంసం
హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ సారధ్యంలో అధికారికంగా నిర్మించిన క్యాంపు కార్యాలయానికి సంబంధించిన శిలాఫలకాన్ని నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా ధ్వంసం చేశారు....
విద్యారంగానికి సిఎం అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం
టిఎస్ యుటిఎఫ్ సమావేశంలో ఎంఎల్సి నర్సిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా విద్యారంగంలో కూడా మార్పులు రావాలని, విద్యా రంగాన్ని సమీక్షించాలని ఉపాధ్యాయులందరూ ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ...
అమ్మాయిగా పుట్టడమే నేరంగా మార్చారు
జోహాన్నెస్బర్గ్: అఫ్గానిస్థాన్లో మహిళలపై తాలిబన్లు విధించిన ఆంక్షలను నోబెల్ వాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్జాయ్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష పాలనలో నల్లజాతి వారు అనుభవించిన కష్టాలతో పోల్చారు. జోహాన్నెస్బర్గ్లో 21వ నెల్సన్...
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ప్రమాణస్వీకారానికి ప్రజలకు రేవంత్ ఆహ్వానం !
హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో గురువారం జరగబోయే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రజలందరూ హాజరు కావాలని రేవంత్రెడ్డి బహిరంగ ఆహ్వానం పంపారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ప్రజలందరికీ...
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం: టిఎన్జీవో సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త కొలువుదీరనున్న ప్రభుత్వానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) కేంద్ర సంఘం అభినందనలు తెలిపింది. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం హర్షణీయమని సంఘం...
కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ మోటర్ అవగాహన ఒప్పందం
బెంగళూరు: “మేక్ ఇన్ ఇండియా” నిబద్ధతకు కట్టుబడి, “అందరికీ మాస్ హ్యాపీనెస్” తీసుకురావాలనే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈ రోజు కర్ణాటక ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MOU) పై...
25న పరేడ్ గ్రౌండ్లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ
సిటీ బ్యూరో ః నగరంలోని బిఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బిఆర్స్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ను...
రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం: సత్యకుమార్
హైదరాబాద్ ః గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంద్రప్రదేశ్లో కరవు విలయతాండవం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం...