Tuesday, July 1, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

యాదాద్రి నిత్యపూజలలో భక్తులు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తులు నిత్యపూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరము భక్తులకు సర్వదర్శనాలు...

మేడారంకు భారీగా తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి: వన దేవతల దర్శనానికి బుధవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుండి భక్తుల భారీగా తరలిరావడంతో జంపన్న వాగు, స్నానఘట్టాలు, కళ్యాణ కట్ట తదితర ప్రాంతాలు భక్తుల రాకతో సందడిగా...

లక్ష్మీనరసింహుని నిత్యపూజలో భక్తులు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న భక్తజనులు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మోక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెలిరిచిన ఆర్చకులు...

భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

పాల్గొన్న ప్రముఖులు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, సంఘ సేవకులు చాగళ్ల నరేంద్రనాథ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ట్రస్ట్ సభ్యులు శివకుమార్ గౌడ్, వ్యాపారవేత నందకుమార్ శివ్వంపేట: ప్రపంచంలోనే...

యాదగిరీశుడి నిత్యపూజలలో భక్తులు

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం,...

అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

మల్యాలః కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగ భక్తులు అంజన్నను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏఇఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ సునీల్...
Crowd of devotees in kondagattu Anjanna temple

అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

మల్యాలః కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగ భక్తులు అంజన్నను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏఇఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ సునీల్...

పెద్దమ్మ తల్లికి మొక్కలు చెల్లించిన భక్తులు

పాల్వంచ రూరల్ : మండల పరిధి కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్యలో కొలువై ఉన్న (శ్రీ కనకదుర్గ) పెద్దమ్మతల్లి దేవాలయం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆదివారం సందడిగా మారింది. భక్తులు అమ్మవారికి...
Tirumala Temple News

తిరుమలలో భక్తుల రద్దీ.. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు....
7 Pilgrims ends life in UP's Road Accident

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు బైశాఖి భక్తులు మృతి..

హోషియార్‌పూర్: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లా మస్తాన్ ఖేరాకు చెందిన భక్తులు 17 మంది బైశాఖి వేడుకలు జరుపుకోడానికి కాలినడకన వీరు వెళ్తుండగా అదుపు తప్పి ఒక ట్రక్కు వీరిపైకి దూసుకురావడంతో ఏడుగురు...

తిరుమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. వేసవితోపాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో భారీగా జనాలు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 28...
Indore temple stepwell collapse

బావి కూలిపోయిన దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి

న్యూస్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం శ్రీరామనవమి వేదుకల సందర్భంగా ఒక ఆలయంలోని బావి కూలిపోవడంతో 8 మంది మరణించగా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మరణించినట్లు...
roof of temple stepwell collapses in indore

గుడిలో ప్రమాదం: బావిలో చిక్కుకున్న భక్తులు

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గురువారం ఒక ఆలయంలోని మెట్లబావి పైకప్పు కూలిపోవడంతో దాదాపు 35 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాలిలో చిక్కుకుపోయిన...
Roof of temple stepwell collapses in Indore

ఆలయంలో ప్రమాదం.. మెట్లబావిలో పడిన 25 మంది భక్తులు

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని పటేల్ నగర్ పరిసరాల్లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామ నవమి శుభ సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మెట్ల బావి పైకప్పు కూలి...
Bhadradri ramudu kalyanam

భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

భద్రాద్రి: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఎక్కడ చూసిన...
Shivaratri celebration in komuravelli mallanna temple

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శివరాత్రి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు కొమురవెల్లి : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి పురస్కరించుకొని భక్తులు స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర...
Yadadri temple information

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని నిత్యపూజలో భక్తులు

మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. బుధవారము ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన నారసింహ హోమం పూజలతో...
Huge devotees visit Medaram

భారీగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులు

మనతెలంగాణ/హైదరాబాద్ : వన దేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీసంఖ్యలో మేడారం వచ్చారు. తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో...

కొమురవెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు..

  హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న మహాజాతర ప్రారంభం అయ్యింది. కొమురవెల్లి మల్లన్న స్వామీని బండ సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే...
Ayyappa devotees Car fell into valley

కారు లోయలో పడి 8మంది అయ్యప్ప భక్తులు మృతి..

చెన్నై: తమిళనాడు తేని జిల్లాలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు...

Latest News