Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో మండల అభిషేకాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ముచ్చింతల్లోని ప్రపంచ ప్రఖ్యాత సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మండల అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు మండల అభిషేకాలతో నాలుగు రోజులు...
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.4కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 33,451మంది...
యాదాద్రిలో శిలామూర్తులకు జలాధివాసం
మన తెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్ర ఉద్ఘాటన మహోత్సవాల్లో భాగంగా గురువారం మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిత్యశోభాయమానంగా జరిగాయి. ఉదయం బాలాలయంలో చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హావనములు నిర్వహించి పంచవిశంతి...
శ్రీవారి భక్తులకు శుభవార్త…
అమరావతి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఇవాళ ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఏకంగా..ఏప్రిల్ మాసానికి సంబంధించిన టికెట్లు,...
పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…
ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు...
తిరుమల ఘాట్ రోడ్డులో కారులో మంటలు
అమరావతి: తిరుమల ఘాట్ రోడ్డులో కర్నూలుకు చెందిన భక్తులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. భక్తులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు. తిరుమలకు...
ఆదివాసీలను తూలనాడలేదు
దుష్రచారం చేసేవారి అమాయకత్వానికి జాలి కలుగుతోంది
గ్రామ దేవతలు, మహిళలను
కించపరుస్తూ నేను మాట్లాడినట్లు
జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం
నిజం సిఎం కెసిఆర్తో
ఎటువంటి విభేదాల్లేవు నేనొక భిక్షుక
సన్యాసిని, సాధారణ సాధువుని...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గురువారం తిరుమల శ్రీవారిని 66,577మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం తిరుమల శ్రీవారిని 64,368మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సోమవారం తిరుమల శ్రీవారిని 65,155మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.5 కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 74,167మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
యుపి సిఎం యోగీతో ఎంపి జివిఎల్ భేటీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకొని ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ఎంపి జివిఎల్ నరసింహారావు కలిసి అభినందించారు. ఈ ఎన్నికల...
స్వర్ణరథంపై ఊరేగిన నారసింహుడు
నేడు చక్రతీర్థ మహోత్సవం
మన తెలంగాణ/యాదాద్రి : తెలంగాణ మహాక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రి క్షేత్రంలో శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 67,750మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
మసీదులో బాంబు పేలుడు: 30 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పెషావర్ లోని మసీద్ లో బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతిచెందారు. బాంబు పేలుడులో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...
450 హుండీల లెక్కింపు… రూ.10,00,63,980 ఆదాయం
కొనసాగుతున్న బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీల లెక్కింపు
రెండు, మూడురోజుల్లో కొలిక్కిరానున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం
హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మల జాతరకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా సోమవారం...
ఓం శివోహం.. రుద్ర నామం భజేహం..
మహాశివరాత్రి పర్వదినాన కీసరకు పోటెత్తిన భక్తులు
మిన్నంటిన ఓంకార నాధం
జనసంద్రాన్ని తలపించిన కీసరగుట్ట
101 శివలింగాల పూజలో తరించిన భక్తులు
మన తెలంగాణ/కీసర: మహా శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆలయ...
మహాదేవుడి నామస్మరణతో మారుమోగిన మహానగరం
భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
ఉదయం దీక్షలు,సాయంత్రం విరమణలు
హైదరాబాద్: శివ నామ స్మరణతో హైదరాబాద్ మహానగరం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలల్లో తెల్లవారు జామునే వేద పండితులు మహాదేవుడికి ప్రత్యేక అర్చనలు,...
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో కిటకిట లాడుతున్నాయి. అనేక రూపాల్లో...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సోమవారం తిరుమల శ్రీవారిని 55,532మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...