Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
జల విలయం
10 మంది యాత్రికుల మృతి, 40మంది గల్లంతు?
కొట్టుకుపోయిన యాత్రికుల టెంట్లు...కుంభవృష్టితో యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మికంగా వరద పోటెత్తింది. 15మంది...
సికింద్రాబాద్ బోనాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల భాగమైన బోనాలు నాడు హైదరాబాద్, సికింద్రాబాద్కు పరిమితం కాగా, నేడు ఈ ఉత్సవాలు విశ్వవ్యాప్తమైయ్యాయని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డిలు అన్నారు. ఈ...
17న మహాంకాళి బోనాల వేడుకలు: శ్రీనివాస్యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని కార్యాలయంలో పాతబస్తీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి...
17న మహంకాళి బోనాలు..
హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షలు...
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం…
హైదరాబాద్: నగరంలో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను...
బల్కంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ...
కల్యాణం.. కమనీయంగా నిర్వహిద్దాం: మంత్రి తలసాని
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని కన్నుల పండుగగా.. అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి,...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 88,026మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
బోనాలు ఉత్సవాల ఏర్పాట్లుకు రూ.15 కోట్లు విడుదల..
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్లో బోనాలు
ఉత్సవాల ఏర్పాట్లుకు రూ.15 కోట్లు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆచార వ్యవహారాలకు, సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో...
గోల్కొండను సందర్శించిన నగర సిపి
బోనాల బందోబస్తుపై సమీక్ష
పూజలు నిర్వహించిన సిపి సివి ఆనంద్
మన తెలంగాణ, సిటిబ్యూరో: బోనాల సందర్భంగా గోల్కొండలోని శ్రీజగదాంబ మహంకాళీ టెంపుల్ వద్ద భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పర్యవేక్షించారు....
అమర్నాథ్ యాత్ర ఆరంభం
రెండేళ్ల విరామానంతరం
జెకె గవర్నర్ సిన్హా శ్రీకారం
కట్టుదిట్టమైన భద్రతా ఇతర ఏర్పాట్లు
జమ్మూ : శివ హైందవభక్తులకు అత్యంత ప్రియమైన అమర్నాథ్ యాత్ర బుధవారం ఆరంభం అయింది. భక్తులు, వారిని సాగనంపేందుకు వచ్చిన వేలాది మంది...
జూలై 5న బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం
ఏర్పాట్లపై మంత్రి తలసాని సమిక్ష
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని జూలై 5న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ...
బాలీవుడ్ను మరిపిస్తున్న ‘మహా’భారతం
దశాబ్దం క్రిందటి దాకా రాజకీయ రంగంలో ‘కూల్చడం, చీల్చడం’ అనే వాటిపై పేటెంట్ హక్కులన్నీ హస్తం పార్టీవే. శకుని పాచికలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండేటివి. కానీ ఆధునిక భారతదేశం 4G ని...
ఎవరో జ్వాలను రగిలించారు..!
“ఎవరో జ్వాలను రగిలించారు-వేరెవరో దానికి బలియైనారు” కొన్ని దశాబ్దాల క్రితం (1964లో) డాక్టర్ చక్రవర్తి చిత్రానికి మనసు కవి అచార్య ఆత్రేయ రచించిన యీ గీతం ఆ రోజుల్లో ప్రతి సంగీత కార్యక్రమంలో...
మాతో 20 మంది టచ్లో ఉన్నారు: సంజయ్ రౌత్
ముంబై : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అనూహ్యంగా రంగప్రవేశం చేసింది. గువహటిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ‘రాడీసన్ బ్లూ’ హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. హోటల్...
నదిలో ముద్దు పెట్టుకున్న దంపతులపై దాడి (వైరల్ వీడియో)
లక్నో: పుణ్య నదిలో స్నానం చేస్తుండగా దంపతులు ఇద్దరు ముద్దు పెట్టుకోవడంతో భక్తులు భర్తపై దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరయూనదిలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో...
30న ఆషాడ బోనాల ఉత్సవాలు : తలసాని
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీ నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం...
గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ,...
గాంధీని చంపిన గాడ్సేను బిజెపి వీరుడు అంటోంది: హరీష్ రావు
మెదక్: దేశ జిడిజి పెంచమంటే బిజెపి ప్రభుత్వం గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆందోల్ నియోజకవర్గం తాలెల్మా...
టిటిడి ట్రస్టులకు విరాళం
హైదరాబాద్: టివిఎస్ సంస్థ ఛైర్మన్ సుదర్శన్ శనివారం ఉదయం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలకు రూ.కోటి 5 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరఫున ప్రతినిధి ఆలయంలోని రంగనాయకుల...