Tuesday, April 30, 2024

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge Devotees Visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 88,026మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 50,652మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.34కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండుకున్నాయి. శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.

Huge Devotees Visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News