Sunday, September 14, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 67,750మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
At least 30 killed in blast at Peshawar

మసీదులో బాంబు పేలుడు: 30 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పెషావర్ లోని మసీద్ లో బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతిచెందారు. బాంబు పేలుడులో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...
Medaram Sammakka Saralamma Hundi Counting

450 హుండీల లెక్కింపు… రూ.10,00,63,980 ఆదాయం

కొనసాగుతున్న బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీల లెక్కింపు రెండు, మూడురోజుల్లో కొలిక్కిరానున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మల జాతరకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా సోమవారం...
More Devotees in Keesara

ఓం శివోహం.. రుద్ర నామం భజేహం..

మహాశివరాత్రి పర్వదినాన కీసరకు పోటెత్తిన భక్తులు మిన్నంటిన ఓంకార నాధం జనసంద్రాన్ని తలపించిన కీసరగుట్ట 101 శివలింగాల పూజలో తరించిన భక్తులు మన తెలంగాణ/కీసర: మహా శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆలయ...
maha shivratri 2022

మహాదేవుడి నామస్మరణతో మారుమోగిన మహానగరం

భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు ఉదయం దీక్షలు,సాయంత్రం విరమణలు హైదరాబాద్: శివ నామ స్మరణతో హైదరాబాద్ మహానగరం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలల్లో తెల్లవారు జామునే వేద పండితులు మహాదేవుడికి ప్రత్యేక అర్చనలు,...
Maha Shivaratri: Huge Devotees visit Lord Shiva Temples 

తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో కిటకిట లాడుతున్నాయి. అనేక రూపాల్లో...

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సోమవారం తిరుమల శ్రీవారిని 55,532మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
Today is Maha Shivratri

నేడే శివరాత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నింటిలో శివనామస్మరణ మార్మోగుతోంది. మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవాలయాలను అధికారులు అందంగా ముస్తాబుచేశారు. వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయాల్లో అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో...

భద్రాచలం సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం

రంగారెడ్డి జిల్లా భక్తులకు అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్:   శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ కార్పొరేషన్ శివసాయినగర్‌కు చెందిన భక్తులు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో...

30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే ఆర్టీసి బస్సు

శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆర్టీసి ఆఫర్ భక్తుల సంతృప్తే లక్షంగా సేవలు అందించేందుకు సిద్ధం ఆర్టీసి ఎండి సజ్జనార్ మనతెలంగాణ/హైదరాబాద్:  30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే ఆర్టీసి బస్సును పంపిస్తామని ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు....
Medaram Jatara Hundi Counting Begin

మేడారం మహాజాతర కానుకల లెక్కింపు ప్రారంభం

497 హుండీల్లోని నగదు, ఆభరణాల లెక్కింపు చేపట్టిన అధికారులు హైదరాబాద్: మేడారం జాతర ఘనంగా ముగిసిన నేపథ్యంలోనే మేడారం మహాజాతర కానుకల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర...

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 39,619 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
Medaram jatara in telugu

అమ్మల వన ప్రవేశం

మేడారం జనజాతర సమాప్తం మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణ కుంభమే ళాగా ప్రసిద్ధి చెందిన మేడా రం సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టం మహా జాతర శనివారం సా యంత్రంతో ముగిసిం...

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. బుధవారం తిరుమల శ్రీవారిని 39,691 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

ఎల్లుండి మేడారం జాతరకు సిఎం కెసిఆర్

21న నారాయణఖేడ్‌లో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి కెసిఆర్ శంకుస్థాపన 23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించనున్న కెసిఆర్ హైదరాబాద్: ఈ నెల 18న(శుక్రవారం) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేడారం జాతరకు వెళ్లనున్నారు. వన...
Srinivas Goud begins free food at Manyamkonda

మన్యంకొండను మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తాం: శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: మన్యంకొండను మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి...
Medaram Jatara is set to begin today

నేటినుంచే మేడారం

నేడు సారలమ్మ ఆగమనం, గద్దె వద్దకు జంపన్న, మేడారం దారిలో పగిడిద్దరాజు, కొత్తూరు నుంచి మేడారం వరకు ట్రాఫిక్ జామ్, సిఎం కెసిఆర్ బస కోసం ప్రత్యేక కంటైనర్ మన తెలంగాణ/గంగారం : ఆసియా...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవానం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 33,356 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 16,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ...
Medaram Jatara starts from Tomorrow

రేపటి నుంచే మహాజాతర

నేడు బయల్దేరనున్న పగిడిద్దరాజు మేడారం పరిసరాలు భక్తులతో కిటకిట మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు జిల్లా మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమయ్యింది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో ఇప్పటికే...
CM KCR to visit Kolhapur Mahalaxmi Temple

18న మేడారం జాతరకు సిఎం కెసిఆర్..

హైదరాబాద్: ఈ నెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా మేడారం జారతకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి...

Latest News