Wednesday, May 15, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

Less devotees in Tirumala

తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవానం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 33,356 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 16,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.73 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.  ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని టిటిడి అధికారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News