Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి పక్కా వ్యూహం అవసరం : ఖర్గే
న్యూఢిల్లీ : నవంబరులో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికని సమర్థమైన వ్యూహం అవసరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో నాయకులు,...
నవంబర్ 1 నుంచి ‘ఎపికి ఎందుకు మళ్ళీ జగన్ కావాలి’ కార్యక్రమం: సిఎం జగన్
అమరావతి: ఫిబ్రవరిలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సోమవారం వైయస్ఆర్సిపి సమర భేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం...
ఈ ఎన్నికలతో బిజెపికి గుడ్బై: ఖర్గే
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించిన దరిమిలా తమ పార్టీ ప్రజల వద్దకు సంపూర్ణ బలంతో వెళ్లి తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న ప్రజా...
కులగణన: ఆత్మరక్షణలో బిజెపి
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా తొమ్మిది నెలల ముందుగా బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కులాల సర్వే గణాంకాలు వరుసగా మూడోసారి 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలుపు అనివార్యం అంటూ...
ప్రశ్నకు మారు పేరు పెరియార్
సామాజిక న్యాయం జరగని స్వాతంత్య్రం నిష్ఫలమని తెల్లదొరల నుండి నల్లదొరలకు జరిగిన అధికార బదిలీ ఇనుప సంకెళ్ళు పోయి బంగారు సంకెళ్ళు రావడంలాంటిదని నినదించిన నిష్పక్షపాత విమర్శకుడు.పశువులను పూజించి మనుషులను ఛీకొట్టి, అంటుఅంటకట్టిన...
బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి..
హైదరాబాద్: అక్టోబర్ 10వ తేదీన షాద్నగర్లో బిసి డిక్లరేషన్ సభకు కర్ణాటక సిఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా వస్తున్నారని విహెచ్ సోమవారం వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని...
ఇక మహిళా శకం
కొత్త లోక్సభలో సరికొత్త మహిళా బిల్లు
నారీశక్తి అభియాన్ వందన్గా సభ ముందకు..
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33శాతం సీట్లు మహిళలకు రిజర్వు చేస్తూ బిల్లు
ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్ మేఘ్వాల్
రాజ్యాంగ సవరణ...
ప్రజలను ఫూల్ చేసే తంతుల్లో ఇదొక్కటి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు అత్యంత వ్యూహాత్మకంగా మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకువచ్చిందని కాంగ్రెస్, ఆప్ ఇతర ప్రతిపక్ష పార్టీలు మంగళవారం విమర్శించాయి. మహిళా ఓటర్లను గేలిచేసేందుకు...
ఇల్లలికినా పండుగ ఆలస్యమే.. మహిళా బిల్లు అమలు అప్పుడే?
న్యూఢిల్లీ : ఎట్టకేలకు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు రానైతే వచ్చింది. అయితే మహిళలకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం సీట్ల కేటాయింపునకు ఉద్ధేశించిన బిల్లు ఫలాలు నిజానికి మహిళలకు చేరాలంటే...
‘పెదకాపు1’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వివి వినాయక్
సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన తాజా చిత్రం ‘పెదకాపు-1’ ప్రధాన పాత్రలో యంగ్ స్టర్ విరాట్ కర్ణను నటింపజేయాలని ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సాధారణ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాదు....
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం
బిసిల సింహగర్జన సభలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలు రాయితీలు, సంక్షేమ పథకాలకు రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని...
నేడు బిసి సింహగర్జన మహాసభ
హాజరుకానున్న అఖిలపక్ష బిసి నేతలు
బిసిలు లక్షలాదిగా తరలిరావాలి : జాజుల పిలుపు
ఏర్పాట్లను పరిశీలించిన బిసి నేత
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సింహగర్జన మహాసభ ఆదివారం సరూర్నగర్ స్టేడియంలో జరుగనుంది....
బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి
హుస్నాబాద్: ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని హుస్నాబాద్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాదులోని ఎల్బీనగర్ సరూర్నగర్ స్టేడియం గ్రౌండ్ దగ్గర గల ప్రజా గాయకుడు గద్దర్...
సనాతనధర్మంపై సంచలన వ్యాఖ్యలు
డెంగ్యూ, మలేరియా మహమ్మారులకన్నా ప్రమాదకరమన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
సమూలంగా నిర్మూలించాలని పిలుపు
ఉదయనిధి వ్యాఖ్యలపై భగ్గుమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఇండియా కూటమి హిందూ ద్వేషపు జట్టని ఆరోపణ
చెన్నై :...
సనాతన ధర్మంతో అసమానతల అంటువ్యాధి..
చెన్నై : సనాతన ధర్మం దేశానికి పట్టిన పీడ, చీడ చివరికి వదలని కొవిడ్ వంటిదని తమిళనాడు సిఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వూ ఇస్తూ...
సెప్టెంబర్ 10న బిసిల సింహగర్జన సభ
ఆన్లైన్లో పేరు నమోదు కార్యక్రమం ప్రారంభించిన జాజుల
మన తెలంగాణ / హైదరాబాద్ : సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని సరూర్నగర్ స్టేడియంలో బిసిల సింహగర్జన భారీ బహిరంగ సభ ఉంటుందని బిసి సంక్షేమబ...
దళిత, గిరిజన అభ్యున్నతి కెసిఆర్ ఊపిరి
చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేకి శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ
గౌరవనీయులైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే జీ
తెలంగాణలోని చేవెళ్ల బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే...
భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి
ఢిల్లీ: భారత చలనచిత్ర రంగం ఉన్నతిలో ఎన్టీఆర్ పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు.యుగ పురుషుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టిఆర్ రూ.100 స్మారక నాణెంను...
కాంగ్రెస్లో టికెట్ల కోసం పోటాపోటీగా దరఖాస్తులు
కోడంగల్ నుంచి రేవంత్రెడ్డి ఒక్కరే దరఖాస్తు
నేటి నుంచి దరఖాస్తులను స్క్రూటీని చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిటీ
ఈ స్క్రూటీని తరువాత సెంట్రల్ కమిటీకి జాబితా
అనంతరం సీడబ్ల్యూసీ ఆమోదంతో అభ్యర్థుల జాబితా ప్రకటన
అగ్రవర్ణాలకు...
బిసిలకు ఎక్కువ సీట్ల్లు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 119 అసెంబ్లీ స్థానాల్లో 60 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. ఆదివారం బీసీలకు జనాభా దామాషా...