Saturday, May 18, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
We will case in Supreme Court over Raphael flights scandal:CM KCR

దమ్ముంటే జైల్లో వెయ్

రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
Muchintal as famous spiritual center: President

ముచ్చింతల్‌కు విశ్వఖ్యాతి

సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేసి లోకార్పణం చేసిన రాష్ట్రపతి దంపతులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్,గవర్నర్ తమిళిసై మనతెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని...
Minister KTR laid foundation stone for Genpact in Uppal

ఐటిలో లేరు సాటి

ఈ రంగంలో దేశానికే రాజధాని తెలంగాణ ఉప్పల్‌లో జెన్ ప్యాక్ట్ విస్తరణకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి రంగంలో దేశానికే రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటి,...
CM KCR wishes women on occasion of International Women's Day

మూడు రోజుల పాటు కెసిఆర్ 68వ జన్మదిన వేడుకలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈనెల 17న 68వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టిఆర్‌ఎస్ పార్టీ...
Seizure of 248 grams of gold in Shamshabad

శంషాబాద్‌లో 248 గ్రాముల బంగారం పట్టివేత

  మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో జడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడిని ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న...
Visakha resident Shot dead in 'US' shooting

‘అమెరికా’ కాల్పుల్లో విశాఖ వాసి మృతి

  మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరు సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో సత్యకృష్ణ మృతదేహాన్ని...
Hyderabad mayor welcomed the president

రాష్ట్రపతికి స్వాగతం పలికిన నగర మేయర్

  హైదరాబాద్ : బేగంపేట ఎయిర్‌పోర్టులో భారత రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ ని గవర్నర్ తమిళ సై , సీఎం కేసిఆర్,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లో కలిసి స్వాగతం పలికిన నగర మేయర్ గద్వాల్...

వారంలో సెట్ల తేదీలు ఖరారు..?

మార్చిలో నోటిఫికేషన్లు...జూన్‌లో పరీక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలు వారంలో ఖరారయ్యే అవకాశాలున్నాయి. వారంలోగా ఎంసెట్ సహా అన్ని సెట్‌ల...
Telangana history in Telugu

స్థానిక చరిత్రలను ఎప్పటికప్పుడు చరిత్రకారులు వెలికితీయడం అభినందనీయం

రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మనతెలంగాణ/హైదరాబాద్:  స్థానిక చరిత్రలను ఎప్పటికప్పుడు చరిత్రకారులు వెలికితీస్తూ భావితరాలకు వాటిని తెలియచేస్తున్నారని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ juluri gowri shankarప్రశంసించారు. ఆదివారం సాయంత్రం జూమ్...
Rythu Bandhu distribution from June 15 in Telangana

ధరణి పోర్టల్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న కరెక్షన్ మాడ్యూల్

పరిష్కారం కానున్న డేటా ట్రాన్స్‌ఫర్ సమస్యలు కరెక్షన్ మాడ్యూల్స్ యాక్సెస్‌పై త్వరలో నిర్ణయం టెక్నికల్ ఎర్రర్స్ తొలగితే పెరగనున్న లావాదేవీలు మనతెలంగాణ/హైదరాబాద్:  ధరణి పోర్టల్లో త్వరలో కరెక్షన్ మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. ఆ దిశగా రెవెన్యూశాఖ చేసిన...
RTC chairman who went by bus to Medaram jatara

మేడారం జాతరకు బస్సులో వెళ్లిన ఆర్టీసి చైర్మన్

  మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమ్మక్క సారక్క జాతరకు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఆర్టీసి బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా తనతో పాటు తన...
High priority to sports in Telangana

స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగింది రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్ : స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని, క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్...
Kims, who performed thousand epilepsy surgeries

వెయ్యి మూర్చ శస్త్రచికిత్సలు చేసి అసాధారణ రికార్డు సాధించిన కిమ్స్

హైదరాబాద్ : నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన కిమ్స్ దేశంలోనే తొలిసారిగా వెయ్యి మూర్చ శస్త్రచికిత్సలు చేసిన ప్రైవేటు ఆసుపత్రిగా అసాధారణ రికార్డు సాధించినట్లు ఆదివారం ప్రకటించింది. ప్రతి ఏటా ఫిబ్రవరి రెండో...
Annikareddy is listed in Nobel World Records

నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో జిల్లెల అన్నికరెడ్డి పేరు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి చిన్నవయస్సు పారాగ్లైడర్‌గా నోబెల్ వరల్డ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకున్న జిల్లెల అన్నికరెడ్డిని రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు....
Young people in Hyderabad are using hash oil

నగరంలో వీడ్ నడుస్తోంది…

హైదరాబాద్: నగరంలోని యువకులు టెక్నాలజీని కాదు డ్రగ్స్‌లో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. గతంలో చాలామంది యువకులు, మిగతా వారు గంజాయిని సేవించేవారు. కాని పోలీసులు ఉక్కుపాదం మోపడంతో లభించడం కష్టంగా మారింది....
PM Modi wishes to CM KCR on his birth day

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం

తెలంగాణ రాష్ట్ర ప్రదాత సిఎం కెసిఆర్ జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించుకుందాం ఈ సారి మూడు రోజుల పాటు కెసిఆర్ జన్మదిన సంబరాలు 15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ పిలుపు హైదరాబాద్: 60 ఏళ్ల...
Disputes between BCCI and Kohli unfortunate

బిసిసిఐ, కోహ్లీ మధ్య విభేదాలు దురదృష్టకరం: ఎంఎస్ కె

  హైదరాబాద్: భవిష్యత్‌లో ప్రొఫెసనల్ కెప్టెన్లను తయారు చేయాలని ఎంఎస్‌కె ప్రసాద్ తెలిపారు. బిసిసిఐ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు రావడం దురదృష్టకరమన్నారు. విభేదాలు మళ్లీ తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం భారత జట్టు మార్పు...
President Ramnath Kovind reached to Muchintal

ముచ్చింతల్ కు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు..

హైదరాబాద్: రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ దంపతులు ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి చేరుకున్నారు. సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదారబాద్ కు వచ్చిన రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ కు...
Gurtunda Seetakalam Trailer to release on Feb 14

‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ వచ్చేస్తోంది..

హైదరాబాద్: యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంటగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌...

మేడారం జాతరకు భారీ భద్రతా: డిజిపి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు 9 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారు. 400...

Latest News