Wednesday, May 1, 2024

శంషాబాద్‌లో 248 గ్రాముల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Seizure of 248 grams of gold in Shamshabad

 

మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో జడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడిని ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 248 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 12.74 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈక్రమంలో బంగారం తరలింపుపై సదరు ప్రయాణీకుడిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News