Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి అబద్దాల ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి హరీశ్
హైదరాబాద్: బిజెపి అబద్దాల ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించారని చెప్పారు. బిజెపి నేతలేమో గల్లీలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది బిజెపేనని...
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు వెళ్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుబ్బ ప్రాంతానికి...
దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: కెటిఆర్
హైదరాబాద్: దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
ఉగ్రవాదుల కర్మాగారంగా బిజెపి మారింది: జీవన్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి ఎంపి అర్వింద్ పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే రైతులు నిలదీశారని ఎంఎల్ఎ జీవన్ రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది ఆర్మూర్కే పరిమితం కాదని హెచ్చరించారు....
రేపు ప్రగతి భవన్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం…
హైదరాబాద్: ప్రగతి భవన్లో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం...
అమీరపేట్లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
హైదరాబాద్: అమీరపేట్లోని మైత్రివనంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని వ్యాను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం...
జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు
hyderabad parks open
మన తెలంగాణ /సిటీ బ్యూరో : హైదరాబాద్ నగర వాసులకు ఆహ్లాదకరంతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి మెరుగైన జీవన ప్రమాణాల ను అందించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలను చేపట్టింది. నగరంలో...
డ్రగ్స్పై ఉక్కుపాదం
ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి....
దర్శనం మొగిలయ్యకు రూ.కోటి నజరానా
ఇంటి నిర్మాణానికి సాయం
తెలంగాణ కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు సిఎం కెసిఆర్ సత్కారం
మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు,...
జ్వర సర్వే భేష్
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసల జల్లు
అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటాం
కరోనా కట్టడికి తెలంగాణ అద్భుతమైన వ్యూహం
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ
రాష్ట్రంలో మూడో వేవ్...
నేడు నిర్ణయం?
విద్యాసంస్థల పునఃప్రారంభమా? సెలవుల పొడిగింపా?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 31తర్వాత విద్యాసంస్థల పునఃప్రారంభం లేదా సెలవులు పొడిగింపుపై ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8 నుంచి 16వ...
గజ్వేల్లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు
శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో అధునాతన సౌకర్యాలతో స్పోర్ట్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్)...
సిఎం సహాయనిధికి రైతు విరాళం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం జలాలతో సేద్యం చేసి.. అందులో కొంత డబ్బును సిఎం సహాయనిధికి ఓ రైతు అందజేసి ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి...
వే బిల్లులు లేకుండా ఇసుకను సరఫరా చేస్తే కఠినచర్యలు
ఆటోనగర్ వద్ద ఉదయం 5 గంటలకు
టిఎస్ఎండిసి సిబ్బందితో కలిసి ఇసుక లారీలను చెక్ చేసిన
టిఎస్ఎండిసి చైర్మన్
ప్రభుత్వ నిబంధనలను లోబడి ఇసుకను తరలించాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : వే బిల్లులు లేకుండా ఇసుకను సరఫరా చేస్తే...
పది పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఫిబ్రవరి 14 వరకు పదో తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. రూ. 50...
షర్మిలది అవగాహన రాహిత్యం: వినోద్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్: వైఎస్సార్ టి.పి. నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. షర్మిల.. ముందుగా వాస్తవాలు తెలుసుకుని.....
గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న పద్మశ్రీ డా.పద్మజారెడ్డి
ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం.చెట్లు నాటడం అంటే దైవకార్యం తో సమానం పద్మశ్రీ డా.పద్మజారెడ్డి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్...
డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ : సిఎం కెసిఆర్
హైదరాబాద్: డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ నేతృత్వంలో పోలీస్, ఆబ్కారీ సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సులో మంత్రులు, పోలీసు, ఆబ్కారీశాఖల అధికారులు...
మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి వ్యక్తి హల్చల్
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో శుక్రవారం వ్యక్తి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా ఆపి వ్యక్తిని కిందికి దించేందుకు పోలీసులు ప్రయత్నించారు. భార్యతో...
లక్ష్యాన్ని మించి ధాన్యం సేకరణ
6872 కొనుగోళ్ల కేంద్రాలతో 13,690 కోట్ల విలువ గల ధాన్యం సేకరణ
12.78 లక్షల మంది రైతుల వద్ద నుంచి సేకరించాం
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం...