Monday, May 13, 2024

ఆ రాష్ట్రం తరువాత ఎక్కువ వరి పండించేది తెలంగాణే: గుత్తా

- Advertisement -
- Advertisement -

Second highest paddy crop in Telangana

 

హాలియా: సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసే లిఫ్టులతో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా హాలియాలో జరిగే సిఎం కెసిఆర్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంజాబ్ తరువాత ఎక్కువ వరి పండించేంది తెలంగాణ అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు రైతులు భారీగా సభకు హాజరుకావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News