Sunday, April 28, 2024

కోహ్లీ, రహానె ఔట్.. కష్టాల్లో భారత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడబడుతోంది. మూడో రోజు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామ సమయానికి ముందు రెండు వికెట్లు కోల్పోయి భారత్ ఆ తర్వాత వెంటవెంటనే కెప్టెన్ కోహ్లీ(11), వైస్ కెప్టెన్ అజింక్య(1) రహానెల వికెట్లను కోల్పోయింది. ఈ ఇద్దరినీ స్పిన్నర్ డామ్ బెస్ పెవిలియన్ పంపించాడు. దీంతో భారత్ 73 పరుగలకే నాలుగు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు సాధించింది. క్రీజులో ఛటేశ్వర పుజారా(26), రిషబ్ పంత్(0)లు ఉన్నారు.

Kohli and Rahane dismissed by Dom Bess

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News