Wednesday, April 24, 2024

కర్నాటకలో రోడ్డు ప్రమాదం ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Seven killed in road accident in Karnataka

 

దావనగెరే: కర్నాటక దావనగెరే జిల్లా జాగలూర్ తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కనకట్టె టోల్‌గేట్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంక్రాంతి వేడుకల కోసం బెంగళూర్ నుంచి హంపికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News