Sunday, April 28, 2024

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతతో శనివారం సాయంత్రం శ్రీ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. సోనియాకు జ్వరం,ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News