Thursday, May 2, 2024

తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7.30గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి ఎపి సిఎం వైస్ జగన్, కర్ణాటక మంత్రి బొమ్మై హజరవ్వగా.. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమ్మూద్ అలీ, సిఎస్ సోమేష్ కుమార్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో మొత్తం 48 అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

Southern Zonal council meeting begins in Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News