Tuesday, May 14, 2024

జస్టిస్ ఎన్‌వి రమణను కలిసిన స్పీకర్ పోచారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్‌భవన్‌లోని అతిథిగృహంలో బస చేస్తున్న జస్టిస్ ఎన్‌వి రమణను ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు ఎన్‌వి రమణకు పోచారం శ్రీనివాసరెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.

Speaker Pocharam meets CJI NV Ramana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News