Wednesday, May 22, 2024

సిఎం పెట్టిన సంతకాలకే దిక్కులేదు: శ్రీధర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: నెల్లూరు రూరల్ సమస్యలపై సిఎం జగన్ మోహన్ రెడ్డి మూడు సంతకాలు చేశారని, ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని వైసిపి తిరుగుబాటు ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిఎం జగన్ పెట్టిన సంతకాలకే దిక్కులేదని చురకలంటించారు. వైసిపి నేతలు పోరాటాలు చేస్తే సమస్యలు సరిష్కారం కావని, ముందుకొచ్చి నిధులు మంజూరు చేయించాలని సవాలు విసిరారు. అధికారానికి దూరమైన ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని కోటంరెడ్డి వివరించారు.

Also Read: విరాట్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది….

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News