- Advertisement -
హైదరాబాద్: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నేరచరిత్ర కలిగిన నేతలు 48 గంటల్లో వివరాలు వెల్లడించాలనే తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ ఎంపి.హనుమంతరావు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు మోసాలకు పాల్పడిన వారికి కూడా ఇదే తరహా అదేశాలను ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు రిజర్వేషన్ల హక్కులను కాలరాయడం సరికాదన్నారు.
Supreme Court verdict on criminal history leaders
- Advertisement -