Friday, May 10, 2024

టెక్నాలజీ పేదలకు ఉపయోగాపడాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Technology use for poor people

 

హైదరాబాద్: టీ హబ్ అనేక స్టార్టప్ కంపెనీలకు ఊతమిచ్చిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. బయో ఏషియో సదస్సులో మైక్రోసాప్ట్ సిఇఒ సత్య నాదేళ్లతో మంత్రి కెటిఆర్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. టెక్నాలజీ పేదలకు కూడా ఉపయోగాపడాలన్నదే సిఎంకెసిఆర్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. బయో టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News