Friday, June 20, 2025

గుడి, చర్చి, మసీదును ప్రారంభించిన కెసిఆర్, గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదును సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. చర్చి ప్రారంభ వేడుకలో తమిళిసై, సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. కెసిఆర్, తమిళిసై కలిసి చర్చిలో కేక్ కట్ చేశారు. నల్ల పోచమ్మ ఆలయం ప్రారంభ వేడుకలో గవర్నర్, సిఎం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మసీదు ప్రారంభోత్సవంలో మహమూద్ అలీ, ఓవైసి సోదరులు పాల్గొన్నారు. ఇమామ్ లు, పూజారులు, పాస్టర్లు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

Also Read: శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన: సోనియా కూడా రాక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News