Saturday, May 4, 2024

హనుమకొండలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలోకి దూకి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని శివకుమార్(15)గా గుర్తించారు. గ్రామస్థులు ఐదు గంటలు శ్రమించి మృతదేహాన్ని బటయకు తీశారు.

శివకుమార్ హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో పదోతరగతి చదుతున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News