Tuesday, May 21, 2024

గురుకులం టిజిటి దరఖాస్తులకు నేడు తుది గడువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ జనరల్ సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 4006 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. గురుకులాల్లో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 9210 పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు గత ఏప్రిల్ 17 నుంచి విడుతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.

అందులో ఈనెల 24వ తేదీతో డిఎల్, జెఎల్, పిడి, లైబ్రేరియన్, మ్యూజిక్, ఆర్ట్, క్రాప్ట్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తును స్వీకరించింది. మిగిలిన టిజిటి పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 28వ తేదీ నుంచి కొనసాగుతుండగా ఈ గడువు శనివారం సాయంత్రం లోగా ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News