Friday, April 26, 2024

ఐదుగురికే అందిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్: సిట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ పిఎస్ సి పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. గ్రూప్-1 పేపర్ ఐదుగురికే చేరినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్, షమీమ్, రమేష్, సురేష్ లకు చేరినట్లు ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన 84మందిని విచారించారు. ఏఈ పేపర్ 12మందికి చేరినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. డాక్యనాయక్, రాజేందర్ కలిసి ఏఈ పేపర్ విక్రయించినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News