Monday, May 20, 2024

ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్… ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two members arrest in IPL Cricket betting

హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలోని యోగేష్ యాదవ్, ధర్మేందర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న అరిగా సాయి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రూ.76 వేలు, 2 సెల్‌ఫోన్లను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News