Friday, May 3, 2024

ఇద్దరు ప్రాణాలు తీసిన మద్యం మత్తు… అతివేగం…

- Advertisement -
- Advertisement -

Two members dead in Car accident in Hyderabad

హైదరాబాద్: తుర్కయాంజిల్ దగ్గర సాగర్ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన యువకులు 160 కిలో మీటర్ల వేగంతో డివైడర్ ను కారుతో ఢీకొట్టిన అనంతరం బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రామన్నగూడెంకు చెందిన చంద్ర కళ, ప్రదీప్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News