Saturday, May 4, 2024

సిగ్నల్ జంప్ చేసి బైక్‌ను ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

One member dead in Car-bike accident in Madhapur

హైదరాబాద్: మాదాపూర్‌లో శుక్రవారం ఉదయం బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. సైబర్ టవర్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. సిగ్నల్ జంప్ చేసి మరీ బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు గౌతమ్ దేవ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన శ్వేతను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారును నిర్లక్షంగా నడిపిన విశ్వనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News