- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ దగ్గర శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సైదాబాద్కు చెందిన తండ్రీ కుమారులు కల్యాణ చక్రవర్తి, సత్యనారాయణగా గుర్తించారు.
- Advertisement -