Friday, March 29, 2024

ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

RTC bus collides with bike: Young woman killed

కరీంనగర్: ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టిన సంఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన 20 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News