- Advertisement -
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ వైమానికి దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో ఆరంతస్తుల భవనాన్ని ఇజ్రాయెల్ కూల్చివేసింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ లో ఇద్దరు థాయ్ లాండ్ దేశస్తులు మృతిచెందారు. ఇజ్రాయెల్ లో పాలస్తీనియన్ల నిరసనలు హింసాత్మకంగా మరాయి. వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ సైనిక చెక్ పోస్టుపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించారు. భద్రతా బలగాల దాడిలో ఒకరు మృతి చెందిగా, 46 మందికి గాయలయ్యాయి.
Two Thai workers reportedly killed in Hamas attack
- Advertisement -