Sunday, April 28, 2024

యుఎఇ నుంచి భారత్‌కు 7 టన్నుల వైద్యావసరాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా పై పోరులో భారత్‌కు సహాయంగా ఏడు టన్నుల వైద్యావసరాలను అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) శనివారం పంపింది. దాదాపు 7000 మంది డాక్టర్లకు సహాయపడడానికి వీలుగా విమానం ద్వారా ఈ సరఫరా జరిగినట్టు భారత్‌లోని అరబ్ ఎమిరేట్స్ రాయబారి అహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ ఎఐబన్నా చెప్పారు. రెండు దేశాల మధ్య గాఢమైన మైత్రిని గుర్తించి ఈ సరఫరా పంపినట్టు ఆయన తెలిపారు. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 37,776 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో దేశవ్యాప్తంగా 1,223 మంది ప్రాణాలు కోల్పోయారు.

UAE sends 7 metric tonnes of medical supplies to India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News