Saturday, May 4, 2024

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది: వికాస్‌రాజ్‌

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలలో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని సిఇఒ వికాస్‌రాజ్‌ తెలిపారు. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. అభ్యర్థులు ఎక్కువమంది ఉండటం వల్ల జాప్యం జరుగుతుందని, ప్రతి టేబుల్‌ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారన్నారని వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News