Friday, April 26, 2024

భూపాలపల్లిలో భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

Wife killed her husband in Jayashankar Bhupalpally

మల్హర్: జయశంకర్ భూపాలపల్లి మల్హర్ మండలం తాడిచెర్లలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త కంట్లో కా రం చల్లి దారుణంగా కోట్టి హత్య చేసింది. మృతుడిని రాజమల్లు(50)గా గుర్తించారు. రోడ్డు పక్కన మురుగు కాలువలో రాజమల్లు లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News