Saturday, May 18, 2024

విజయనగరంలో దారుణం.. మహిళపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Woman Raped by 2 Men in Vizianagaram

విజయనగరం: జిల్లాలోని ఉడాకాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మన్యం జిల్లా సీతానగరానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Woman Raped by 2 Men in Vizianagaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News