Sunday, April 28, 2024

రహానె, అశ్విన్ ఔట్.. 200 దాటిన భారత్ స్కోరు

- Advertisement -
- Advertisement -

సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోతున్న కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదిలించిన వైస్ కెప్టెన్ అజింక్యా రహానె(49), నీల్ వాగ్నర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో రహానె అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ దూకుడుగా ఆడి వికెట్ ను సమర్పించుకున్నాడు. దీంతో 205 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం రవింద్ర జడేజా(11), ఇషాంత్ శర్మ(0)లు క్రీజులో ఉన్నారు.

WTC Final: Ajinkya Rahane out for 49 against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News