- Advertisement -
లక్నో: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మానవ మృగాలు, ఈవ్ టీజర్లు, పోకిరీలకు చెక్ పెట్టడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలకు సిద్ధమయ్యారు. అలాంటి వారిని అవమానించేలా ”ఆపరేషన్ దురాచారి” పేరుతో సరికొత్త కార్యక్రమం ప్రారంభించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి ఫొటోలతో పోస్టర్లు చేయించి జంక్షన్లలో అతికించాలని పోలీసుశాఖను ఆదేశించారు. యాంటి రోమియో స్క్వాడ్ లనూ కూగా రంగంలోకి దించాలని ఉన్నతాధికారుకు యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్ అని పోకిరీలకు ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
- Advertisement -