Thursday, May 2, 2024

మొక్కలు నాటిన జెడ్పిటిసి పోతుగంటి భరత్ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్  మొక్కలు నాటిన జెడ్పిటిసి పోతుగంటి భరత్ ప్రసాద్

ZPTC Bharath Prasad planted tree

మన తెలంగాణ/హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హై-దరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని శనివారం తన నివాసంలో రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జెడ్పిటిసి పోతుగంటి భరత్ ప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ఏ సందర్భం వచ్చినా ప్రజలు మొక్కలు నాటే చైతన్యం తీసుకువచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News