Home Search
గోవులను - search results
If you're not happy with the results, please do another search
గోవులను కసాయిలకు అమ్ముతోన్న ఇస్కాన్: మేనకా గాంధీ
న్యూఢిల్లీ : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ (ఇస్కాన్)పై బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలకు దిగారు. ఇస్కాన్ భారతదేశాన్ని భారీ స్థాయిలో మోసగిస్తోన్న చీటర్ అని...
గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత
బోధన్ రూరల్ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామం నుంచి చిన్నమావంది గ్రామం మీదుగా గోవులను సాటాపూర్ సంతకు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న గ్రామ యువకులు బోధన్...
ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య: కిషన్ రెడ్డి
బిఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులపై
సమగ్ర విచారణ జరపాలి బిజెపి నేతలు, ఆఫీస్
సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయట
పడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత జోక్యం...
వేంసూరులో ఈదు ఉల్ జుహా
వేంసూరు : మండల కేంద్రమైన వేంసూరులో ఈద్గా వద్ద ఈదు ఉల్ జూహాను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజు చేశారు. పెషి ఇమామ్ ఈ సందర్భంగా...
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
యాదాద్రి భువనగిరి: రెండు డిసిఎంలు ఒక బొలేరో వాహనాల ముందు స్విప్ట్ డిజైర్ కారులో కొందరు వ్యక్తులు వెంబడిస్తూ పోలీసులకు చిక్క కుండా గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన శుక్రవారంభూదాన్పోచంపల్లి...
గోవుల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు
నారాయణపేట : రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లాలో గోవుల అక్రమ రవాణా, గోవుల వదను నియంత్రించడానికి, కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణలోకి గోవుల అక్రమ రవాణాను నియంత్రించడానికి నారాయణపేట జిల్లాలో...
గాంధీజీ స్థానంలో సావర్కర్?
వినాయక్ దామోదర్ సావర్కర్ చరిత్ర అంతా చీకటి చరిత్ర. విష చరిత్ర, కుట్రలు కుతంత్రాల చరిత్ర. అతను స్వాతంత్య్ర పోరాటాన్ని అడ్డుకొని బ్రిటిషు వారికి సహకరించిన వాడు. పైగా సెల్యులార్ జైలులో ఉన్నప్పుడు...
గిరిజన చైతన్యదీపిక
బంజారాలకి వున్నన్ని పేర్లు మరే తెగకి లేవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన తెగకూడా ఇదే. అయినా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, అంతటా ఒకటే. హంగేరీఆస్ట్రియ, రొమేనియ, ఉక్రెయిన్, వంటి 67 దేశాలలోని...
గో ఆలింగన పిలుపుపై కేంద్ర మంత్రుల ప్రశంసలు
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14వ తేదీన గో ఆలింగన దినోత్సవం జరుపుకోవాలంటూ జంతు సంక్షేమ బోర్డు ఇచ్చిన పిలుపును కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం సమర్థించారు. ప్రతి ఒకరూ గోవులను ప్రేమించాలని ఆయన...
వాలెంటైన్స్ డే కాదు.. గోవును హత్తుకునే రోజు: కేంద్రం
న్యూస్డెస్క్: దేశమంతా ఫిబ్రవరి 14వ తేదీని వాలెంటైన్స్ డే(ప్రేమికుల రోజు)గా జరుపుకుంటుంది. అయితే ఆ రోజును గో ఆలింగన దినోత్సవంగా జరుపుకోవాలంటూ భారత పశు సంక్షేమ బోర్డు ప్రజలకు పిలుపు ఇచ్చింది. కేంద్ర...
సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తో ముస్లిం మేధావుల భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుత "అసమ్మతి వాతావరణం" గురించి ఆందోళన చెందుతున్నారని మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎస్ వై ఖురైషి చెప్పారు. గత నెలలో భగవత్తో...
ఆర్య నాగరికత
వేదాలు..
వేదాలను అపౌరుషేయాలు, నిత్య, శృతులు, సంహితాలు అని కూడా అంటారు. వేదము విద్ అనే సంస్కృత భాషా పదం నుంచి ఆవిర్భవించింది. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థం. అపౌరుషేయాలు అనగా మానవుల...
మంచి కంటెంట్కు మంచి ఆదరణ
నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవిచరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించిన చిత్రం ‘నల్లమల’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల...
యూపీ ఎన్నికల వేళ యోగి కీలక ప్రకటన
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కీలక ప్రకటన చేశారు. సంరక్షణ కరువైన గోవులను పెంచే రైతులకు వెయ్యి రూపాయలు సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో...
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
ఛత్తీస్గఢ్ సిఎం బఘేల్కు కొరడాదెబ్బలు!
రాయపూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం ప్రజల సమక్షంలో కొరడా దెబ్బలు చవిచూశారు. దుర్గ్ జిల్లాలోని జంజ్గిరి గ్రామంలో దీపావళి మరుసటి రోజున జరిగే గోవర్ధన పూజ మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించిన సిఎం జగన్
అమరావతి: తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి...
లారీ బోల్తా… ముగ్గురు మృతి…. 40 ఆవులు దుర్మరణం
భువనేశ్వర్: లారీ బోల్తా పడిన సంఘటనలో ముగ్గురుతో పాటు 40 ఆవులు మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లా ఎన్ హెచ్-60 జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగింది. వంద...
విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం
భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....