Home Search
పురుషోత్తం రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది : సుధీర్రెడ్డి
ఎల్బీనగర్ : బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోల్లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉద్యమకారుడు కుంట్లూర్ వెంకటేష్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల సమావేశానికి...
అవహేళన చేసిన వారే ఔరా అన్నారు : సుధీర్రెడ్డి
ఎల్బీనగర్ : నాడు చీకట్లు ..... నేడు వెలుగు జిలుగులు అని ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ ఎంఈరెడ్డి గార్డెన్స్లో తెలంగాణ దశాబ్ది ఉత్సహల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమం...
ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్: రేవంత్రెడ్డి
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని,...
గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటిన ఆర్ టిసి చైర్మన్ బాజిరెడ్డి
హైదరాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అనంతరం ఆర్టీసీ ఆఫీస్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రీన్...
ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశతో కిడ్నాప్
హైదరాబాద్: ఓ యువతి ఓ టీవీ యాంకర్ను ఇష్టపడింది. ఆయనతో చాట్ చేసింది. ఆతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఇందుకు ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో కిరాయి మనుషులతో ఆ యువకుడిని కిడ్నాప్...
చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ఇద్దరు అరెస్టు
వనస్థలిపురం: జల్సాలకు అలవాటి పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ఇరువురి యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అదివారం జరిగింది. వనస్థలిపురం ఎ.సి.పి కార్యాలయంలో ఏర్పాటు...
ఆర్ టిసి బస్సును ఢీకొన్న కారు..ఒకరు మృతి
కేసముద్రం: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి పద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసముద్రం మాజీ జడ్పిటిసి వేం పురుషోత్తం రెడ్డి (68) మృతి చెందారు. శుక్రవారం ఉదయం తన స్వగ్రామమైన అర్పనపల్లిలోని...
అద్దె కోసం వచ్చి.. పుస్తెలతాడుతో పరార్
మన్సూరాబాద్: ఇంటి అద్దెకోసం వచ్చి మహిళపై దాడి చేసి పుస్తెలతాడు, ఆమె సెల్ ఫోన్ చోరీ చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోంది. వనస్థలిపురం పోలీసుల కధనం ప్రకారం... వనస్థలిపురం...
అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను నియమించిన బిఆర్ఎస్
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను భారత రాష్ట్ర సమితి శనివారం నియమించింది.
మేడ్చల్ - శంబిపూర్ రాజు, ఎమ్మెల్సీ
మల్కాజిగిరి - నందికంటి శ్రీధర్, మాజీ చైర్మన్
కుత్బుల్లాపూర్ - గొట్టిముక్కుల...
రాష్ట్రంలో ఐఐహెచ్టి ఏర్పాటుకు సిఎం కృషి
గాంధీభవన్లో సిఎం చిత్రపటానికి చేనేత విభాగం పాలాభిషేకం
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ హండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టి)ని మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్...
రైతు, విద్యా కమిషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రైతు కమిషన్, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామ ని, త్వరలో నే ఈ రెండు కమిషన్ల ను ప్రకటించబోతున్నామని, మన విద్యావిధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని సిఎం...
10 కిలోల గంజాయి పట్టివేత
ఘట్కేసర్ః రంగారెడ్డి జిల్లా, ఘట్కేసర్ జంక్షన్ వద్ద కారులో తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 10 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్...
ముగిసిన కీలక ఘట్టం
చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు
అట్టహాసంగా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం, పటాన్చెరులో ఉద్రిక్తత
కాంగ్రెస్, బిఎస్పీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు
కామారెడ్డిలో రేవంత్రెడ్డి, హుజురాబాద్లో పాడి కౌశిక్రెడ్డి నామినేషన్
ఎక్కువ మంది రావడంతో...
40 మందితో బిజెపి ప్రచారకర్తల జాబితా విడుదల
ప్రధాని మోడీ, అమిత్షా, నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు
తెలంగాణకు చెందిన 19మందికి అవకాశం
ప్రచారానికి రాములమ్మ దూరం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బిజెపి ప్రకటించింది....
శివన్నగూడెంకు కృష్ణా జలాలు తెస్తా
డబ్బుతో వచ్చే బేహారీలను నమ్మొద్దు
మునుగోడు సభలో కెసిఆర్ ఫ్లోరైడ్
సమస్యను పరిష్కరించింది ఒక్క మా
ప్రభుత్వమే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్
మన తెలంగాణ/మనుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు...
నేడు, రేపు కేంద్ర మంత్రుల పర్యటన : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. 15వ (నేడు)...
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తాం
వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేటు వాహనాల్లో ప్రజలు ప్రయాణించొద్దు
ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 5,265 ప్రత్యేక బస్సులు
టిఎస్ఆర్టీసి ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగలకు...
చాకలి ఐలమ్మ పేదల కోసం పోరాడింది: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: పేద వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ ఆని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్...
దీప్తి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
జగిత్యాల ః కోరుట్లలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని బంక దీప్తి అనుమానస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
ప్రజా బలం లేకనే అడ్డుదారులు వెతుకుంటున్న ప్రతిపక్షాలు
గద్వాల రూరల్: ప్రజాస్వామ్యం బద్దంగా ఎనుకున్న ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరైన్నీ అడ్డంకులు సృష్టించిన చివరిగా అంతిమ విజయం వరించేంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే...